Sonam Raghuvanshi Case: ‘‘ఈ కేసు సమాజానికి గుణపాఠం’’.. హనీమూన్ మర్డర్పై సీఎం మోహన్ యాదవ్..
- సోనమ్ రఘువంశీ హనీమూన్ మర్డర్ కేసుపై స్పందించిన సీఎం..
- ఈ కేసు సమాజానికి గుణపాఠమన్న మోహన్ యాదవ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonam Raghuvanshi Case: రాజా రఘువంశీ హత్య, భార్య సోనమ్ రఘువంశీ దుర్మార్గం యావత్ దేశంలో సంచలనంగా మారింది. కొత్తగా పెళ్లయని జంట హనీమూన్కి వెళ్లింది. అక్కడే కిరాయి హంతకులతో సోనమ్ రాజాను దారుణంగా హత్య చేయించింది. పెళ్లయిన రెండు వారాల వ్యవధిలోనే భర్తను ప్రియుడు రాజ్ కుష్వాహా కోసం కడతేర్చింది.
ఇండోర్కి చెందిన యువ వ్యాపారవేత్త మరణంపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇలాంటి కేసుల నుంచి మనం గుణపాఠాలు నేర్చుకోవాలి. భవిష్యత్తులో చాలా జాగ్రత్తగా ఉండాలి. బహుశా ఈ కారణాల వల్లే పాత రోజుల్లో పెళ్లి తర్వాత కొత్త వధూవరులను తమ జిల్లా దాటి పంపించడానికి బంధువులు భయపడేవారు. అసలు పంపించేవారు కాదు.’’ అని ఆయన అన్నారు.
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
Read Also: Sonam Raghuvanshi: సోనమ్ కేసులో బిగ్ ట్విస్ట్.. లవ్ ఎఫైర్ గురించి ముందే తెలుసు..
ఒక న్యూస్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనమ్ రఘువంశీ కేసుపై మాట్లాడుతూ.. ‘‘పిల్లల వివాహం చేసేటప్పుడు కుటుంబాలు విషయాలను సూక్ష్మంగా ఆలోచించాలి. పిల్లపై నిఘా ఉంచాలి. వివాహం తర్వాత నూతన వధూవరుల్ని వేల కిలోమీటర్ల పంపడం ఏ విధంగా సముచితంగా ఉండదు. ఇలాంటి సంఘటనల్ని ప్రోత్సహించేవారిని తాను ప్రశ్నించడం లేదు కానీ, ఖచ్చితంగా రాబోయే కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ కేసు తెలియజేస్తుంది’’ అని ఆయన అన్నారు. ఈ సంఘటన వల్ల తాను చాలా బాధపడ్డానని, మనమందరం దీని నుంచి పాఠాలు నేర్చుకోవాలని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!