Pannun murder plot: ఖలిస్తానీ పన్నూ కేసులో నిఖిల్ గుప్తా పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pannun murder plot: ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నాడనే అభియోగాలపై నిఖిల్ గుప్తా అనే భారతీయుడిని అమెరికా ఆదేశాల మేరకు చెక్ రిపబ్లిక్ దేశంలో అరెస్ట్ చేశారు. ఈ కేసుపై ఇప్పటికే అమెరికా న్యాయశాఖ అభియోగాలు మోపింది. గుప్తాను తమకు అప్పగించాలని అమెరికా చెక్ అధికారులను కోరుతుంది, దీనిపై ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి.
ఇదిలా ఉంటే నిఖిల్ గుప్తా నిర్భందంపై కేంద్రం కలుగజేసుకోవాలని కోరుతూ, ఆయన కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్ని అత్యున్నత న్యాయస్థానం గురువారం తిరస్కరించింది. ఇది సున్నితమైన విషయమని దీనిపై ఎలా ముందుకు వెళ్లాలనే దాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని సుప్రీం తెలిపింది. తాము అంతర్జాతీయ చట్టాల్లో జోక్యం చేసుకోలేదని సుప్రీంకోర్టు తెలిపింది. ఒక విదేశీ కోర్టు అధికార పరిధిని గౌరవించాలని కోర్టు తెలిపింది.
Also Read
- TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
- Special Trains: సికింద్రాబాద్ స్టేషన్కు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. 132 ప్రత్యేక రైళ్ల సర్వీసు పొడిగింపు..
- CM Vijay: రాజ్యసభ సీటుపై విజయ్ కీలక నిర్ణయం.. కీలక మిత్ర పక్షానికి కేటాయింపు
- Bengal Politics: బెంగాల్ ప్రతిపక్ష నేతగా రీటబ్రత.. మమత పార్టీలో కల్లోలం..
Read Also: Covid Cases In India: భారత్లో 4000కి పైగా యాక్టివ్ కేసులు.. ఇద్దరు మృతి..
ఢిల్లీకి చెందిన నిఖిల్ గుప్తాను 2023లో చెక్ రిపబ్లిక్ అధికారులు అరెస్ట్ చేశారు. సిక్కు వేర్పాటువాద నేత, భారతదేశం చేత ఉగ్రవాదిగా గుర్తించబడిన గురుపత్వంత్ సింగ్ పన్నూను చంపేందుకు నిఖిల్ గుప్తా కుట్ర పన్నాడని, ఇందులో మరో భారత ప్రభుత్వ ఉద్యోగి ప్రమేయం ఉందని అమెరికా అభియోగాలు మోపింది. ఒక అమెరికా-కెనడా ద్వంద్వ పౌరసత్వం ఉన్న పన్నూని అమెరికా గడ్డపై చంపాలని కుట్ర పన్నాడనే విషయాన్ని యూఎస్ సీరియస్గా తీసుకుంటోంది. ఇప్పటికే ఈ కేసును విచారించేందు భారత్ అత్యున్నత స్థాయిలో కమిటీని ఏర్పాటు చేసింది. నిఖిల్ గుప్తా, పన్నూను చంపేందుకు ఓ కాంట్రాక్ట్ కిల్లర్ కి డబ్బులు చెల్లించడానే ఆరోపణలు ఉన్నాయి.
నిఖిల్ గుప్తా గత నెలలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తూ.. గుప్తాను చెక్ అధికారులు నిర్భందించారని బీఫ్, పంది మాంసం తినాల్సి వస్తుందని, తప్పుడు కేసులో ఇరుక్కున్నాడని, అతడికి సాయం చేసేలా భారత ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని అతని కుటుంబీకులు పిటిషన్ దాఖలు చేశారు.
తాజావార్తలు
-
Pawan Kalyan: తెలంగాణ వాళ్లకు మా తెలంగాణ అనే భావన ఉంది.. ఆంధ్రా వాళ్లకు ఎటువంటి భావన ఉందో అర్థంకాదు..!
-
North Korea: ఫుట్బాల్ టోర్నమెంట్లో చరిత్ర సృష్టించిన ఉత్తర కొరియా జట్టు.. షేక్హ్యాండ్చి అభినందించిన కిమ్.. సెలబ్రేషన్స్ వైరల్!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
-
Special Trains: సికింద్రాబాద్ స్టేషన్కు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. 132 ప్రత్యేక రైళ్ల సర్వీసు పొడిగింపు..
ట్రెండింగ్
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!