Sanjay Raut: ప్రభుత్వ ఏర్పాటులో ఎన్డీయే విఫలం.. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలి..
- మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఎవరనే దానిపై కొనసాగుతున్న ఉత్కంఠ..
- ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో మహాయుతి కూటమి విఫలమైంది..
- మహారాష్ట్రలో తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలి: ఎంపీ సంజయ్ రౌత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Raut: మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఎవరనే దానిపై నాలుగు రోజులుగా ఉత్కంఠ కొనసాగుతుంది. నిన్నటికి ప్రభుత్వ గడువు ముగిసినప్పటికీ కొత్త సర్కార్ ఏర్పాటుపై మహారాష్ట్రలో ఇంకా క్లారిటీ రాలేదు. రాష్ట్ర సీఎంగా ఎవరు బాధ్యతలు చేపట్టాలన్న దానిపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో శివసేన (యూటీబీ) నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ గడువు ముగిసినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటులో మహాయుతి కూటమి ఫెయిల్ అయిందని విమర్శలు గుప్పించారు. ఈ మేరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించాలని డిమాండ్ చేశారు.
Read Also: Pakistan: ఇమ్రాన్ఖాన్కు మద్దతుగా ఆందోళనలు.. కనిపిస్తే కాల్చివేతకు పాక్ సర్కార్ ఆదేశాలు
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి భారీ మెజారిటీతో విజయం సాధించింది.. కానీ, నవంబర్ 26 నాటికి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలేకపోయిందని ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఇప్పటి వరకూ సీఎంని కూడా నిర్ణయించలేదని విమర్శించారు. మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే పరిస్థితి వచ్చినప్పుడు 26వ తేదీలోగా సర్కార్ ఏర్పాటు చేయకపోతే ప్రెసిడెంట్ పాలన విధించాలన్నారు. ఇక, మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ 132, శివసేన 57, ఎన్సీపీకి 41 స్థానాల్లో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి మార్గం సుగమం చేస్తూ సీఎం పదవికి ఏక్నాథ్ షిండే మంగళవారం నాడు రాజీనామా చేశారు. కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టే వరకూ ఆపద్ధర్మంగా షిండే కొనసాగాలని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కోరారు.
VIDEO | "They (Mahayuti) have got a massive majority, still they have neither decided on CM nor have formed a government. When we were hopeful to form government, we were told that if we are unable to form government by November 26, the presidential rule will be imposed," says… pic.twitter.com/bO6fTI5F3y
— Press Trust of India (@PTI_News) November 27, 2024
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!