Sanjay Raut: పాక్ క్రికెట్ టీంకు ఘన స్వాగతంపై శివసేన ఎంపీ ఫైర్.. ‘బాలాసాహెబ్ ఠాక్రేని గుర్తుకు తెస్తూ’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Raut: ఇండియాలో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ జరుగుతోంది. అయితే పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఘనస్వాగతం పలకడం పలువురు ఇండియన్ ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. ఈ విజయంపై ఇటీవల బీసీసీఐని నెటిజన్లు ట్రోల్ చేశారు. తాజాగా శివసేన(ఉద్దవ్ ఠాక్రే) ఎంపీ సంజయ్ రౌత్ కూడా ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ క్రికెట్ టీంకి ఘన స్వాగతం లభించిన దృశ్యాలు చూసి.. ‘ఇది గుజరాత్ లో మాత్రమే జరుగుతుందని’ శనివారం బీజేపీపై మండిపడ్డారు. ఒకవేళ వేరే రాష్ట్రంలో ఇలా జరిగి ఉంటే బీజేపీ గగ్గోలు పెట్టేదని ఎద్దేవా చేశారు.
Also Read
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
శివసేన వ్యవస్థాపకులు బాలాసాహెబ్ ఠాక్రేను గుర్తు చేశారు. గతంలో ఠాక్రే పాకిస్తాన్ జట్టు ముంబైలో ఆడకుండా పిచ్ ను శివసైనికులు తవ్వేశారు. మన సైనికుల్ని, కాశ్మీరీ పండిట్లను హత్య చేస్తున్నాంటూ పాకిస్తాన్ పై విమర్శలు గుప్పించారు, వారితో క్రికెట్ మ్యాచులేంటని ప్రశ్నించారు. పాకిస్తాన్ జట్టును భారత్ కి రానివ్వబోమని ఆయన ఆ సమయంలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాలాసాహెబ్ ఠాక్రే పేరుతో మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, కానీ ఆయన ఆశయాలను పాటించలేదని సంజయ్ రౌత్ విమర్శించారు. బాలాసాహెబ్ ఆశయాలకు అనుగుణంగా మహారాష్ట్రలో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని, గతంలో శివసేన చీలిక నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అన్నారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..