RTI Activist Petition: అలీఘర్ దేవాలయ స్థలంలో మసీద్ నిర్మించారంటూ కోర్టులో పిటిషన్
- అలీఘర్ దేవాలయ స్థలంలో మసీద్ నిర్మించారంటూ కోర్టులో పిటిషన్
- ఫిబ్రవరి 15న విచారిస్తామన్న సివిల్ కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లోని పురాతన దేవాలయాల స్థలంలో జామా మసీదు నిర్మించారంటూ ఆర్టీఐ కార్యకర్త కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నగరంలోని జామా మసీదును బౌద్ధ, జైన, హిందూ దేవాలయాలు ఉన్నచోటే నిర్మించారని ఆరోపిస్తూ ఆర్టీఐ కార్యకర్త అలీఘర్లోని సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలీఘర్ మునిసిపల్ కార్పొరేషన్తో సహా వివిధ ప్రభుత్వ విభాగాలతో సమాచార హక్కు చట్టంలోని నిబంధనల ప్రకారం.. సేకరించిన సమాచారం మేరకు ఆర్టీఐ కార్యకర్త పిటిషన్లో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Maharashtra: మేనకోడలు ఇష్టంలేని పెళ్లి చేసుకుందని.. పెళ్లి భోజనంలో విషం కలిపిన వ్యక్తి..
Also Read
- IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
- NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
- High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్డీఏకు హైకోర్టు షాక్..!
- India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
ఆర్టీఐ కార్యకర్త పిటిషన్ను న్యాయస్థానం స్వీకరించింది. ఈ కేసును ఫిబ్రవరి 15న విచారణకు స్వీకరిస్తామని సివిల్ జడ్జి గజేంద్ర సింగ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషనర్, ఆర్టీఐ కార్యకర్త పండిట్ కేశవ్ దేవ్ గౌతమ్ మీడియాతో మాట్లాడుతూ.. చారిత్రాత్మక రికార్డుల ప్రకారం.. 18వ శతాబ్దం ప్రారంభంలో నిర్మించబడిన జామా మసీదు మూలాల గురించి అనేక ప్రభుత్వ శాఖల నుంచి వివరాలు సేకరించిన తర్వాతే పిటిషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. మసీదు ఎగువ కోట్ ప్రాంతంలో ఉందని.. పాత నగరంలో జనసాంద్రత, ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతం అని తెలిపారు. అలీగఢ్ మునిసిపల్ కార్పొరేషన్ నుంచి వచ్చిన ప్రత్యుత్తరాల్లో .. అనుమతి లేకుండా ప్రభుత్వ భూమిలో మసీదు నిర్మించినట్లుగా సూచిస్తుందని గౌతమ్ పేర్కొన్నారు. ఈ సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ఉన్న జామా మసీదు నిర్వహణ కమిటీని చట్టవిరుద్ధంగా ప్రకటించాలని ఆయన కోర్టును కోరారు. మసీదు స్థలాన్ని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశాడు.
ఇది కూడా చదవండి: Pushpa 2: ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆలస్యంగా ‘పుష్ప 2’ రీలోడెడ్ వెర్షన్
తాజావార్తలు
-
Nepal Floods: “నువ్వు దేవుడు సామీ”.. వరదల్లో 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రిన్సిపాల్
-
Suryakumar Yadav: తప్పంతా నాదే.. వన్డే కెరీర్పై సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు!
-
IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
-
NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
-
Laikey Laikaa: రాషా థడానీ ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ ఆగిపోలేదు.. వాలెంటైన్స్ డేకు వస్తోంది..
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!