Congress: ‘RSS, జైష్, తాలిబన్ మధ్య తేడా లేదు’.. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ తీవ్ర వ్యాఖ్యలు
- కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు బి.కె. హరిశ్ప్రసాద్ RSSపై తీవ్ర వ్యాఖ్యలు.
- RSS, జైష్-ఎ-మొహమ్మద్, తాలిబన్ మధ్య తేడా లేదని వ్యాఖ్య.
- మూడు సంస్థలు దేశంలో రిజిస్టర్ కాలేదని హరిశ్ప్రసాద్ ఆరోపణ.
- RSS శాఖల్లో వందేమాతరం, జాతీయ గీతం పాడరని విమర్శ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు బి.కె. హరిప్రసాద్ ఆర్ఎస్ఎస్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్, జైష్-ఎ-మొహమ్మద్, తాలిబన్ మధ్య ఎలాంటి తేడా లేదని, ఈ మూడు సంస్థలు దేశంలో రిజిస్టర్ కాలేదని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగింది. దేశంలో ఆర్ఎస్ఎస్ రిజిస్టర్ కాలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఆర్ఎస్ఎస్ తన శాఖల్లో వందేమాతరం, జాతీయ గీతం పాడదని, త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయదని కూడా హరిప్రసాద్ ఆరోపించారు.
ఇదే సమయంలో కాంగ్రెస్ మంత్రి ప్రియాంక్ ఖర్గే కూడా ఆర్ఎస్ఎస్ రిజిస్ట్రేషన్, నిధులు, కార్యకాలపాలకు సంబంధించిన వివరాలను వెల్లడించాలని కోరుతున్నారు. ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ ఆస్తుల్ని రిజిస్టర్ కానీ సంస్థలు వినియోగించడాన్ని నియంత్రించే బిల్లును కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడానికి సిద్ధమవుతోంది. మరోవైపు, కర్ణాటక మంత్రి యతీంద్ర సిద్ధరామయ్య కూడా ఆర్ఎస్ఎస్పై తీవ్ంర వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ వెయ్యి తలల విషసర్పం అని కులవాదం, మతతత్వం, మనువాదంతో సమాజాన్ని విషపూరితం చేసిందని ఆరోపించారు.
Also Read
- Jharkhand: ‘భార్యతో చెప్పా.. కావాలంటే విడాకులు తీసుకో’.. జార్ఖండ్లో సెలెక్టెడ్ అభ్యర్థి ఆక్రందన
- No Number Plate, No Fuel: నంబర్ ప్లేట్ లేకపోతే నో ఫ్యూయల్.. సంచలన నిర్ణయం.. వెంటనే అమల్లోకి..!
- West Bengal: బెంగాల్లో ‘కాక్రోచెస్’ వర్సెస్ బీజేపీ.. కార్యకర్త తండ్రి మృతితో సీజేపీ ఆగ్రహం
- Tamil Nadu: చంటి బిడ్డతో అసెంబ్లీకి వచ్చిన టీవీకే ఎమ్మెల్యే.. విమర్శలపై కౌంటర్
అయితే కాంగ్రెస్ నేతల వ్యాఖ్పలై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఢిల్లీ బీజేపీ ఎంపీ ధర్మశిలాగుప్తా మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ దేశం ముందు అని భావిచే సిద్ధాంతంతో పనిచేస్తుందని, దేశ సంస్కృతి, సంప్రదాయాలు, నాగరికత, అభివృద్ధి కోసం సేవ చేస్తుందని అన్నారు. మాజీ బీజేపీ నేత బసనగౌడ పాటి కూడా హరిష్ ప్రసాద్ వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. జైషే మహ్మద్ లాగా ఆర్ఎస్ఎస్ ఎవరిపై బాంబులు వేసిందని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Congress: ‘RSS, జైష్, తాలిబన్ మధ్య తేడా లేదు’.. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ తీవ్ర వ్యాఖ్యలు
-
CM Revanth Reddy UK, USA Tour: సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. కీలక భేటీలు.. ఆగస్టు 20 నుంచి 30 వరకు పూర్తి షెడ్యూల్
-
Strait of Hormuz: అమెరికా మ్యాప్లో ‘‘హార్ముజ్ జలసంధి’’.. ట్రంప్ సంచలన ప్రకటన..
-
Jr NTR: ‘NTRTAIN’తో కొత్త ఇన్నింగ్స్.. సొంత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన జూనియర్ ఎన్టీఆర్?
-
Jharkhand: ‘భార్యతో చెప్పా.. కావాలంటే విడాకులు తీసుకో’.. జార్ఖండ్లో సెలెక్టెడ్ అభ్యర్థి ఆక్రందన
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!