Ripudaman Singh Malik: 1985 ఎయిర్ ఇండియా బాంబ్ దాడి.. దారుణ హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1985 ఎయిర్ఇండియా ఫ్లైట్ బాంబ్ దాడిలో ఆరోపణలు ఎదుర్కొని, ప్రధాన నిందితుడనే ఆరోపణలు ఉన్న రిపుదమన్ సింగ్ మాలిక్ దారుణ హత్యకు గురయ్యారు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా సర్రే ప్రాంతంలో ఆయన్న దుండగుడు కాల్చిచంపాడు. ఈ విషయాన్ని రిపుదమన్ సింగ్ కొడుకు జస్ప్రీత్ మాలిక్ ధ్రువీకరించారు. ఎయిర్ఇండియా బాంబు దాడిలో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తిగా మా తండ్రిని ఎప్పడూ మీడియా సూచిస్తుందని.. తన తండ్రిపై జరిగిన దాడితో దానికి సంబంధి లేదని ఆయన సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానించారు. 1985 ఎయిర్ ఇండియా బాంబు దాడి ఘటనలో నిర్దోషులుగా విడుదలైన ఇద్దరిలో రిపుదమన్ సింగ్ మాలిక్ ఒకరు.
ప్రత్యక్ష సాక్షి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఓ తుపాకీ పేలిన శబ్ధం విన్నానని.. వచ్చి చూసేసరికి రిపుదమన్ సింగ్ కారులో అపస్మారక స్థితిలో పడిఉన్నాడని తెలిసింది. ఈ హత్య టార్గెట్ చేసి చంపినట్లు కనిపిస్తుందని అక్కడి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసును పోలీసులు విచారిస్తున్నారు.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
Read Also: CM YS Jagan: గోదావరి ఉగ్రరూపం.. సీఎం జగన్ ఏరియల్ సర్వే..
జూన్ 23, 1985న మాంట్రియల్-లండన్-ఢిల్లీ-ముంబై ఎయిర్ ఇండియా విమానాన్ని మార్గం మధ్యలో ఉండగా, బాంబు దాడి చేసి కూల్చివేసిన ఘటనలో మాలిక్ తో పాటు అజైబ్ సింగ్ బగ్రీ ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే వీరిద్దరిని మార్చి 2005న కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182 మాంట్రియల్ నుంచి లండన్ మార్గంలో 31 వేల ఫీట్ల ఎత్తులో ప్రయాణిస్తుండగా ఐర్లాండ్ తీరంలో అట్లాంటిక్ మహాసముద్రంలో కూల్చివేయబడింది. ఈ ఘటనలో మొత్తం 331 మంది చనిపోయారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!