Pamban Rail Bridge: సముద్ర బ్రిడ్జిపై హై-స్పీడ్ ట్రయల్ రన్ విజయవంతం
- భారతీయ రైల్వేల ఇంజనీరింగ్ మరో అద్భుతం
- రామేశ్వరం వెళ్లే హైస్పీడ్ రైలు ట్రయల్ రన్ విజయవంతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ రైల్వే వ్యవస్థ మరో అద్భుతం సృష్టించింది. రామేశ్వరం ద్వీపాన్ని భారత ప్రధాన భూభాగంతో కలిపే కొత్త పంబన్ వంతెన భారీ స్థాయిలో పూర్తయింది. సముద్రం గుండా ఎలాంటి ఆటంకం లేకుండా నౌకలు వెళ్లేలా ఏర్పాటు చేసిన వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జిని తొలిసారిగా సముద్రం మధ్యలో 17 మీటర్ల ఎత్తులో రూ.550 కోట్లతో నిర్మించారు. నవంబర్ 13, 14 తేదీల్లో తనిఖీలు నిర్వహించామని రైల్వే సేఫ్టీ కమిషనర్ (సౌత్ జోన్) ఏఎం చౌదరి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వంతెనపై వివిధ ప్రాంతాల్లో నడిచి, నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం బ్రిడ్జి మధ్యలో ఉన్న లిఫ్టింగ్ సిస్టమ్ను, మండపం నుంచి రామేశ్వరం వెళ్లే హైస్పీడ్ రైలు ట్రయల్ రన్ను పరిశీలించారు.
ఇది కూడా చదవండి: Congress: హామీలతో ఆర్థిక సమస్యలు.. ‘‘గ్రీన్ సెస్’’ విధించే దిశగా కర్ణాటక సర్కార్..
Also Read
- Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
మదురై డీఆర్ఎం శరత్ శ్రీవాత్సవ మాట్లాడుతూ.. ‘‘కొత్త పంబన్ రైల్వే బ్రిడ్జి పునాది నిర్మాణాన్ని పరిశీలించాం.. అలాగే లిఫ్టింగ్ సిస్టమ్కు సంబంధించిన ఆపరేషనల్ టెస్ట్ కూడా నిర్వహించాం.. ఇప్పటికే ఉన్న అన్ని ఫీచర్లను క్షుణ్ణంగా పరిశీలించాం.. అదే విధంగా టెస్ట్ రన్ కూడా నిర్వహించాం. మండపం నుంచి రామేశ్వరం వరకు 90 కి.మీ వేగంతో 15 నిమిషాలు పట్టింది. ప్రస్తుతం వదిలివేయబడిన పాత రైల్వే వంతెన శిథిలావస్థకు చేరుకుంది జాతీయ స్మారక చిహ్నంగా మార్చేందుకు నిర్ణయం తీసుకుంటాం.’’ అని వెల్లడించారు.
‘‘సముద్రంలో 333 కాంక్రీట్ పునాదులు మరియు 101 కాంక్రీట్ స్తంభాలు నిర్మించబడ్డాయి. భవిష్యత్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని డబుల్ ట్రాక్కు అనుగుణంగా పునాది మరియు పైర్లను విస్తరించారు. అయితే ప్రస్తుత డిమాండ్ను పరిగణనలోకి తీసుకొని ఒకే రైలు మార్గాన్ని నిర్మించారు.’’ అని రైల్వే అధికారి తెలిపారు.
Shri A.M. Chowdhary, Commissioner of Railway Safety, Southern Circle, Bengaluru conducted a high-speed trial between Pamban and Mandapam, marking a milestone as this engineering marvel, the New Pamban Bridge, nears commissioning #SouthernRailway pic.twitter.com/AXA8y20lTy
— Southern Railway (@GMSRailway) November 14, 2024
తాజావార్తలు
-
Sanjay Jaju : తెలంగాణ నూతన సీఎస్ గా సంజయ్ జాజు నియామకం
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!