BJP: కాంగ్రెస్లో అత్యంత తెలివైన మూర్ఖుడు రాహుల్ గాంధీ..
- ‘‘రాహుల్ గాంధీ కాంగ్రెస్లో తెలివైన మూర్ఖుడు’’..
- కాంగ్రెస్ ఎంపీ పార్లమెంట్ ప్రసంగంపై బీజేపీ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: భారత్-అమెరికా మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందంపై పార్లమెంట్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బుధవారం రాహుల్ గాంధీని ఉద్దేశించి ఎదురుదాడి ప్రారంభించింది. ‘‘కాంగ్రెస్ రాజ్యంలో రాహుల్ గాంధీ తెలివైన మూర్ఖుడు’’గా అభివర్ణించింది.
Read Also: Rahul Gandhi: అమెరికాతో డీల్ సిగ్గుచేటు.. దేశాన్ని అమ్మేశారన్న రాహుల్గాంధీ
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
లోక్సభ సమావేశాలు ముగిసిన తర్వాత విలేకరులతో బీజేపీ జాతీయ ప్రతినిధి సుధాంషు త్రివేది మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడి రాజకీయ ప్రసంగం పార్లమెంటరీ మర్యాద ప్రమాణాలను తగ్గించాయని ఆరోపించారు. ప్రధాని మోడీపై కాంగ్రెస్ పదే పదే అసంబద్ధ, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. “పార్లమెంట్ చాలా కాలంగా అత్యున్నత ప్రజాస్వామ్య ప్రమాణాలకు చిహ్నంగా పరిగణించబడుతుంది. నేడు, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రవర్తన, భాష, వ్యవహార శైలి ద్వారా, రాజకీయాలను, పార్లమెంటరీ మర్యాదను దిగజార్చాయి” అని ఆయన అన్నారు.
రాహుల్ గాంధీ తీవ్ర నిరాశతో ఇలాంటి వ్యాక్యలు చేస్తున్నారని అన్నారు. ఆయన ప్రసంగం అసూయతో నిండిపోయిందని త్రివేది దుయ్యబట్టారు. సభలో వీధి స్థాయి భాష, ప్రవర్తన చూడాలనుకుంటే కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలను చూస్తే తెలుస్తుందని అన్నారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!