Kangana Ranaut: రాహుల్పై విమర్శలు.. ప్రియాంక గాంధీపై ప్రశంసలు కురిపించిన బీజేపీ ఎంపీ కంగనా
- ప్రియాంక గాంధీపై ప్రశంసలు కురిపించిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్..
- ఎమర్జెన్సీ మూవీ చూడాలని రాహుల్ని అడిగితే మర్యాదగా వ్యవహరించలేదు..
- ప్రియాంక తన సోదరుడిలా కాదు.. చాలా తెలివైనది.. ఆమె మాట్లాడటాన్ని ఎంజాయ్ చేశా: కంగనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kangana Ranaut: తొలి నుంచి రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించే బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్.. ఇక, తన సినిమాను వీక్షించేందుకు రాహుల్ను ఆహ్వానించేందుకు వెళ్లగా.. ఆయన అంత మర్యాదగా వ్యవహరించలేదని ఆమె తెలిపింది. కానీ, ప్రియాంక గాంధీ విషయంలో మాత్రం కంగనా భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆమెను కలిసినప్పుడు చిరునవ్వుతో పలకరించారని చెప్పుకొచ్చింది. ఆ సంభాషణ నాకు గుర్తుండిపోతుంది.. ప్రియాంక తన సోదరుడిలా కాదు.. చాలా తెలివైనది. ఆమెతో మాట్లాడటాన్ని నేను ఎంజాయ్ చేశానని మీడియాతో కంగనా రనౌత్ వెల్లడించారు.
Read Also: Mohan Babu Case : సుప్రీం కోర్టులో మోహన్ బాబుకు స్వల్ప ఊరట.. కానీ..?
Also Read
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
- Abhijit Deepke: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కేపై ఇంక్ దాడి..
- NEET Ranker: కన్నీటి నుంచి పుట్టిన సంకల్పం.. తండ్రి మరణాన్ని స్ఫూర్తిగా మార్చుకుని 'నీట్'లో ర్యాంక్..
- NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.? విలీనం దిశగా ఎన్సీపీ.. బీజేపీ ప్లాన్..
ఇక, ఇంతకుముందు కూడా ఇదే విషయంపై కంగన మాట్లాడారు. పార్లమెంట్లో ప్రియాంక గాంధీని కలిసినప్పుడు మా ఎమర్జెన్సీ చిత్రాన్ని తప్పకుండా చూడాలని కోరగా, ప్రయత్నిస్తానని ఆమె బదులిచ్చారని తెలిపింది. ఈ సినిమా ఆమెకు తప్పకుండా నచ్చుతుందని తెలిపాం.. ఎమర్జెన్సీ అనేది ఎంతో సున్నితమైన విషయం.. ఇందిరాగాంధీ పాత్రను ఎంతో మర్యాదపూర్వకంగా చూపించినట్లు చెప్పుకొచ్చింది. రీసెర్చ్ సమయంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నా.. తన భర్త, పిల్లలు, స్నేహితులతో ఇందిరాగాంధీకి ఉన్న అనుబంధం గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను.. శత్రువులతో ఎలా వ్యవహరించేవారో అర్థం చేసుకున్నాన అని పేర్కొనింది. ఆ విషయాలను ఎక్కడా టచ్ చేయకుండా ఉండేందుకు కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు కంగనా చెప్పింది.
Read Also: Tirupati Stampede: బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటన.. ఎంతంటే?
కాగా, ఎమర్జెన్సీ మూవీని థియేటర్లో విడుదల చేయాలనుకోవడం తన పొరపాటు అని నటి కంగనా తెలిపారు. డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ చేసుంటే పరిస్థితి ఇంకోలా ఉండేదన్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘ఎమర్జెన్సీ’.. ఈ మూవీలో కంగనా రనౌత్ కథానాయికగా, అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో తమని తక్కువగా చూపించారని.. రిలీజ్ ను అడ్డుకోవాలని ఒక వర్గం మధ్యప్రదేశ్ కోర్టును సంప్రదించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. వారి వాదనలను పరిగణలోకి తీసుకోవాలని సెన్సార్ బోర్డుకు తెలిపింది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ కు సెన్సార్ బోర్డు కొన్ని సూచనలు చేయడంతో.. వివాదాలకు దారి తీసేలా ఉన్న పలు సన్నివేశాలను తొలగించినట్లు పేర్కొన్నారు
తాజావార్తలు
-
CM Revanth Reddy : కల్తీ ఆహారానికి చెక్.. హోటల్ యజమానులపై ఇక క్రిమినల్ కేసులు.!
-
US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
-
Preity Mukhundhan: ఈ ముద్దుగుమ్మ రామానుజన్ మునిమనవరాలా? అసలు నిజం ఇదే!
-
Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
-
Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!