President Droupadi Murmu: క్వీన్ ఎలిజబెత్-2కు నివాళులు అర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- Follow Us :
-
-
Add as a preferred
source on google
President Draupadi Murmu pays tribute to Queen Elizabeth II: భారతప్రజల తరుపున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, యూకే రాణి ఎలిజబెత్ 2కు నివాళులు అర్పించారు. ద్రౌపది ముర్ము క్వీన్ ఎలిజబెత్ 2 అంత్యక్రియల కోసం లండన్ వెళ్లారు. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ హాల్ లో ఉన్న రాణి భౌతికకాయానికి భారత ప్రజల తరుపున ఆమె నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ఈ నెల 17 నుంచి 19 వరకు యూకేలో అధికారిక పర్యటనలో ఉన్నారు. సోమవారం జరిగే క్వీన్ ఎలిజబెత్ అంతక్రియలకు ఆమె హాజరుకానున్నారు. క్వీన్ అంత్యక్రియల్లో హజరుకావడానికి ద్రౌపది ముర్ము లండన్ చేరుకున్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం లండన్లోని బకింగ్హామ్ ప్యాలెస్ సమీపంలోని లాంకాస్టర్ హౌస్లో క్వీన్ ఎలిజబెత్ II కోసం సంతాప పుస్తకంపై సంతకం చేశారు. సోమవారం అంత్యక్రియలకు ముందు లండన్ లోని బకింగ్ హామ్ ప్యాలెస్ లో విదేశీ నాయకుల కోసం కింగ్ చార్లెస్ 3 ఏర్పాటు చేసిన రిసెప్షన్ కు హాజరు అవుతారు. క్వీన్ ఎలిజబెత్ 2 సెప్టెంబర్ 8న కన్నుమూశారు. 96 ఏళ్ల క్వీన్ ఎలిజబెత్ యూకే దేశాధినేతగా, కామన్వెల్త్ దేశాల అధిపతిగా ఉన్నారు.
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
Read Also: Alluri Pre Release Event: అల్లూరి కోసం వస్తున్న పుష్పరాజ్ (లైవ్)
క్వీన్ ఎలిజబెత్ మరణంపై ప్రపంచదేశాధినేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ప్రధాని నరేంద్రమోదీ రాణి మరణంపై సంతాపాన్ని వ్యక్తం చేశారు. రాణి మరణంపై సెప్టెంబర్ 11న భారతదేశం అంతటా ఒక రోజు జాతీయ సంతాపదినంగా పాటించింది. రేపు జరగబోతున్న క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు 500 మందికి పైగా విదేశాలకు సంబంధించిన నేతలు హాజరుకానున్నారు. యూఎస్ఏ అధినేత జో బిడెన్ తో పాటు ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ దేశాల ప్రధానులు కూడా హజరుకానున్నారు. మొత్తంగా 2000 మంది ప్రముఖులు రాణి అంత్యక్రియలకు హాజరుకానున్నారు. రష్యా, బెలారస్, మయన్మార్, ఆప్ఘనిస్తాన్, సిరియా మినహా మిగతా దేశాలను యూకే రాణి అంత్యక్రియల కోసం ఆహ్వానించింది.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!