PM Modi: అన్ని రంగాల్లో కొత్త నాయకత్వం రావాలి.. కాన్క్లేవ్ సదస్సులో మోడీ పిలుపు
- అన్ని రంగాల్లో కొత్త నాయకత్వం రావాలి
- కాన్క్లేవ్ సదస్సులో ప్రధాని మోడీ పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
21వ శతాబ్దంలో జన్మించిన తరం ‘అమృత తరం’ కానుందని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో సోల్ లీడర్షిప్ కాన్క్లేవ్ను మోడీ ప్రారంభించారు. భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గేతో కలిసి ఈ సదస్సు ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. షెరింగ్ టోబ్గేతో కలిసి కాన్క్లేవ్ను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్ నాయకులను పెంపొందించడానికి ఇది ఒక అద్భుతమైన వేదికగా అభివర్ణించారు.
ఇది కూడా చదవండి: Return of the Dragon Review: రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ రివ్యూ.. ప్రదీప్ రంగనాథన్ ఇంకో హిట్ కొట్టాడా ?
Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
ఎమర్జింగ్ ఇండియాకు రాజకీయాల్లోనే కాకుండా ప్రతి రంగంలోనూ కొత్త నాయకులు అవసరమని మోడీ వ్యాఖ్యానించారు. కొత్త నాయకత్వం కోసం భారతదేశ స్వాతంత్ర్య పోరాటం నుంచి ప్రేరణ పొందాలని సూచించారు. ఈ ప్రేరణతో అన్ని రంగాల్లో కొత్త నాయకత్వాన్ని సృష్టించడానికి సాయపడుతుందని అభిప్రాయపడ్డారు.గ్రీన్ ఎనర్జీ, మౌలిక సదుపాయాలు వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలకు మనం కొత్త నాయకత్వాన్ని సృష్టించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విక్షిత్ భారత్కు అవసరమైన స్ఫూర్తిని ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రపంచ ఆలోచనలతో ముందుకు సాగితేనే విక్షిత్ భారత్ సాధ్యమవుతుందని మోడీ పేర్కొన్నారు.
Addressing the SOUL Leadership Conclave in New Delhi. It is a wonderful forum to nurture future leaders. @LeadWithSoul
https://t.co/QI5RePeZnV— Narendra Modi (@narendramodi) February 21, 2025
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!