PM Modi: ప్రపంచానికి భారత్ ఆశాకిరణం.. ఈయూ డీల్ను మరోసారి ప్రశంసించిన మోడీ
- ప్రపంచానికి భారత్ ఆశాకిరణం
- ఈయూ డీల్ను మరోసారి ప్రశంసించిన మోడీ
- దేశ యువతకు ప్రయోజనమని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర బడ్జెట్ సమావేశాలు అత్యంత కీలకమైనవి అని ప్రధాని మోడీ అన్నారు. పార్లమెంట్ భవన్ ముందు మోడీ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం దేశ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించిందని చెప్పారు. పార్లమెంట్ సభ్యులకు రాష్ట్రపతి ఎన్నో విలువైన సూచనలు ఇచ్చారని.. రాష్ట్రపతి వ్యాఖ్యలను సభ్యులంతా పరిగణనలోకి తీసుకుంటారని ఆశిస్తున్నామని ఆకాంక్షించారు.
ఇది కూడా చదవండి: Stock Market: బడ్జెట్కు ముందు మార్కెట్ పతనం.. భారీ నష్టాల్లో సూచీలు
Also Read
- Mumbai Airport: ముంబై విమానాశ్రయంలో ఒకే రన్వేపై రెండు విమానాలు.. వందలాది మంది ప్రయాణికులు చావు అంచుల వరకు..
- Beware Bachelors: పెళ్లి కావాల్సిన ప్రతి ఒక్కరూ చూడాల్సిన వార్త! అందాల ఎర వేసి కోట్లు కాజేసిన కేటుగాళ్లు..
- Ayodhya Ram Mandir: రామ మందిర్ ట్రస్ట్లో కలకలం.. చంపత్ రాయ్ వ్యాఖ్యలతో మళ్లీ వేడెక్కిన వివాదం
- CM Vijay: 20 ఏళ్ల తర్వాత కీలక నిర్ణయం.. మద్యం షాపుల్లో పని చేసే ఉద్యోగులకు భారీగా జీతాలు పెంపు
భారత్- ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దేశ యువతకు ఎన్నో అవకాశాలు కల్పించనుందని.. అంతేకాకుండా ఉత్పత్తి రంగానికి మరింత ఊపునివ్వనుందని మోడీ పేర్కొ్న్నారు. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ మరోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారని.. ఇది భారత పార్లమెంట్ చరిత్రలో అరుదైన గౌరవం అని.. ప్రపంచానికి భారత్ ఆశాకిరణంగా మారనుందని తెలిపారు.
ఇది కూడా చదవండి: Plane Crash: 28 రోజుల తేడా.. ప్రాణాంతకంగా మారిందా?.. అజిత్ పవార్ విమాన ప్రమాదంపై షాకింగ్ విషయాలు..
‘‘దేశ అభివృద్ధి కోసం కీలక సంస్కరణలతో ముందుకు పోతున్నాం. నిన్న రాష్ట్రపతి ప్రసంగంలో ప్రతి భారతీయుడి ఆత్మ విశ్వాసాన్ని ప్రతిబింబించింది. 140 కోట్ల ప్రజల ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించింది. 2047 వికసిత్ భారత లక్ష్యం కోసం కార్యాచరణ ప్రారంభం అయింది. దేశ చరిత్రలో నిర్మలా సీతారామన్ మహిళ ఆర్థిక మంత్రిగా.. తొమ్మిదవ సారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. పార్లమెంట్ చరిత్రలో నిలిచిపోతుంది. ప్రపంచానికి భారత్ ఆశా కిరణంగా మారింది. భారత్ యూరోపియన్ యూనియన్ల మధ్య జరిగిన ఒప్పందం.. మరింత మేలు జరగనుంది. దీర్ఘకాలిక లబ్ధి చేకూరనుంది. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకుని. దీర్ఘకాలిక పరిష్కారాలతో ముందుకు పోతున్నాం. ప్రజాస్వామ్య పద్ధతిలో తీసుకుంటున్న నిర్ణయాలతో సామర్థ్యతను ప్రపంచానికి చాటిచెబుతున్నాం. అన్ని అంశాలకు సమాధానం చెప్పే సమయం ఆసన్నమైంది. బలంగా సమాధానం చెబుతున్నాం. వికసిత్ భారత్ కోసం సభ్యులంతా పనిచేయాలి.’’ అని మోడీ ఆకాంక్షించారు.
#WATCH | Budget session | Speaking on India-EU FTA, PM Narendra Modi says, "It is natural for the attention of the country to be towards the Budget. But the identity of this Government has been reform, perform and transform. Now, we have swiftly taken off on 'Reform Express'. I… pic.twitter.com/XhyixuroBT
— ANI (@ANI) January 29, 2026
తాజావార్తలు
-
Shravana Maasam: శ్రావణ మాస మహోత్సవం.. జూలై 30నా లేక 31నా? శివయ్య భక్తులు నోట్ చేసుకోవాల్సిన పవిత్ర తిథులు ఇవే!
-
Suriya Remuneration: ‘కరుప్పు’ సక్సెస్తో 100 కోట్ల క్లబ్లోకి సూర్య?
-
Pakistan Cargo Plane Missing: ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న పాకిస్తానీ కార్గో విమానం.. అరేబియా సముద్రంపై గల్లంతు
-
NIA Raids: విజయవాడలో ఎన్ఐఏ విస్తృత సోదాలు.. టెర్రర్ లింక్స్ కేసులో మూడు ప్రాంతాల్లో తనిఖీలు
-
Lenin : రిజనబుల్ ధరకే ‘లెనిన్’ నైజాం టికెట్ ధరలు
ట్రెండింగ్
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!