Modi-Rahul Gandhi: మోడీ-రాహుల్గాంధీ భేటీ.. దేనికోసమంటే..!
- మోడీ-రాహుల్గాంధీ భేటీ
- చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ నియామకంపై చర్చ
- సెలక్షన్ తర్వాత ఆమోద ముద్ర వేయనున్న రాష్ట్రపతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ-ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర సమాచార కమిషన్లో ఖాళీగా ఉన్ని ఎనిమిది పోస్టుల భర్తీ కోసం ఇరువురు నేతలు భేటీ అయ్యారు. ఇద్దరి సమావేశంలో ఎనిమిది స్థానాల భర్తీపై నిర్ణయం తీసుకోనున్నారు.
ఇది కూడా చదవండి: Indigo Crisis: ఇండిగో సంక్షోభంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం.. ఇలా ఎందుకు జరిగిందని కేంద్రానికి ప్రశ్న
Also Read
- Parliament protests: హుందాతనం నుంచి హంగామా వైపు.. పార్లమెంట్లో నిరసనల తీరు ఎలా మారింది?
- Kerala Heavy Rains: కేరళలో కుండపోత వర్షాలు.. కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి.. 8 జిల్లాల్లో రెడ్ అలర్ట్
- Alluri Sitarama Raju International Airport: ఉత్తరాంధ్రకు గేట్వే.. భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రారంభించిన ప్రధాని మోడీ.. ప్రత్యేకతలివే..
- US Passport Ranking: అగ్రరాజ్యానికి ఊహించని దెబ్బ.. యూఎస్ పాస్పోర్ట్ పవర్ తగ్గిందా? భారత్ ర్యాంక్ చూస్తే ఆశ్చర్యపోతారు!
ప్రధానమంత్రి నేతృత్వంలోని ప్యానెల్ అత్యున్నత పదవులకు అధికారులను ఎంపిక చేయనుందని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్యానెల్ సమావేశం అయింది. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 12 (3) ప్రకారం ప్రధాన సమాచార కమిషనర్, సమాచార కమిషనర్ల నియామకానికి పేర్లను ఎంపిక చేసి ప్యానెల్కు ప్రధాని మోడీ అధ్యక్షత వహిస్తారు. ఇతర సభ్యుల్లో ప్రతిపక్ష నాయకుడు, ప్రధానమంత్రి నామినేట్ చేసిన కేంద్ర మంత్రి ఉంటారు.
ఇది కూడా చదవండి: Gujarat: సూరత్లో భారీ అగ్నిప్రమాదం.. టెక్స్టైల్ షాపులో పెద్ద ఎత్తున మంటలు
హీరాలాల్ సమారియా చివరి ప్రధాన సమాచార కమిషనర్. 65 ఏళ్లు నిండిన తర్వాత సెప్టెంబర్ 13న పదవీవిరమణ చేశారు. మే 21న ఇచ్చిన ప్రకటనకు ప్రతిస్పందనగా చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ పదవికి ఎనభై మూడు దరఖాస్తులు వచ్చాయని శిక్షణ శాఖ కార్యకర్త కమోడోర్ లోకేష్ బాత్రా (రిటైర్డ్) కు ఆర్టీఐ సమాధానంలో తెలియజేసింది. CICలో సమాచార కమిషనర్ల ఖాళీల కోసం 161 దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వం తెలిపింది.
సమాచార కమిషనర్లను ఎలా నియమిస్తారు
ప్రధాన సమాచార కమిషనర్ నియామకం కోసం ఆసక్తిగల వ్యక్తుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించడానికి వార్తాపత్రికల్లో.. వెబ్సైట్ ద్వారా ప్రకటనలను జారీ చేస్తారు. ఈ పేర్లను శాఖ పట్టికలో ఉంచి.. కేబినెట్ కార్యదర్శి అధ్యక్షతన ఉన్న శోధన కమిటీకి పంపుతుంది. షార్ట్లిస్ట్ చేయబడిన అభ్యర్థులు, వారి దరఖాస్తులను ప్రధానమంత్రి, ఇతర సభ్యుల నేతృత్వంలోని కమిటీకి పంపుతారు. ప్రధాన సమాచార కమిషనర్ను ఎంపిక చేసిన తర్వాత.. అధికారికంగా రాష్ట్రపతి నియమిస్తారు.
తాజావార్తలు
-
Lenin OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న100 కోట్ల బ్లాక్బస్టర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘లెనిన్’
-
Tesla Model Y: టెస్లా మోడల్ Y ఇప్పుడు గ్రోక్ AI ఫీచర్తో.. హిందీ, తెలుగు సహా పలు భాషల్లో మాట్లాడే AI అసిస్టెంట్
-
Nara Lokesh: భోగాపురం ఎయిర్పోర్ట్ ఏపీకి పవర్ ఇంజిన్.. ‘ఎర్రబస్సు రాదన్న చోట ఎయిర్పోర్టు వచ్చింది’
-
Varun Tej: జై జై బాబు.. కళ్యాణ్ బాబు అంటూ మార్మోగిన ఈవెంట్.. పవన్ కళ్యాణ్పై వరుణ్ తేజ్ ఎమోషనల్ కామెంట్స్!
-
Mega158: బర్త్డే స్పెషల్గా ‘మెగా158’ బీహైండ్ ది సీన్స్ వీడియో.. బాబీ కొల్లి విజన్పై మెగా టీమ్ ప్రశంసలు
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!