PM Modi: ఎన్డీఏ ఎంపీలకు మోడీ విందు.. మెనూ ప్రత్యేకతలు ఇవే!
- ఎన్డీఏ ఎంపీలకు మోడీ విందు
- చాలా ఆనందంగా ఉందంటూ ట్వీట్
- మెనూ ప్రత్యేకతలు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ ఎన్డీఏ ఎంపీలకు ప్రత్యేక విందు ఇచ్చారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత గురువారం సాయంత్రం కళ్యాణ్ మార్గ్లో తన నివాసంలో ఈ విందు ఇచ్చారు. ఎన్డీఏ ఎంపీలకు విందు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని ఎక్స్లో మోడీ పేర్కొన్నారు. ఈ సమావేశం జాతీయ అభివృద్ధి, ప్రాంతీయ ఆకాంక్షలకు ఉమ్మడి నిబద్ధతను సూచిస్తుందని తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో దేశాభివృద్ధి కోసం కలిసి పని చేస్తూనే ఉంటామని చెప్పారు.
మెనూ స్పెషల్ ఇదే..
ఎంపీలకు ఇచ్చిన విందులో పూర్తి శాఖాహార మెనూకే ప్రాధాన్యత ఇచ్చారు. గోంగూర పన్నీర్, పాలకూర పప్పు హైలైట్గా నిలిచాయి. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్కు వడ్డించిన శాఖాహార భోజనమే ఎంపీలకు వండించినట్లు సమాచారం. మెనూలో ప్రాంతీయ భారతీయ వంటకాలను ఎంపిక చేశారు.
Also Read
- Independence Day 2026: మౌల్వీ మహమ్మద్ బాఖిర్... బ్రిటిష్ని గడగడలాడించిన జర్నలిస్ట్!
- August 14 1947 అర్ధ రాత్రి ఏం జరిగింది?.. స్వాతంత్య్ర సంబరాల వెనుక దాగిన విభజన విషాదం..
- Chamoli Tunnel Accident: చమోలీ సొరంగం ప్రమాదం.. 7 మంది కార్మికులు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు
- Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
అల్లంతో నారింజ రసం
దానిమ్మ రసం
సబ్జ్ బాదం షోర్బా: కూరగాయలు, బాదం, సుగంధ ద్రవ్యాలు
కాకుమ్ మటర్ అఖ్రోత్ కి షమ్మీ: పచ్చి బఠానీలు, పిండిచేసిన వాల్నట్లతో ఫాక్స్టెయిల్ మిల్లెట్. గ్రిడిల్పై వండుతారు.
కోతింబిర్ వాడి: కొత్తిమీర ఆకులు, శనగపిండితో తయారుచేసిన రుచికరమైన చిరుతిండి.
గోంగూర పనీర్: సోరెల్ ఆకులతో మసాలా దినుసుల కాటేజ్ చీజ్ కర్రీ.
ఖుబానీ మలై కోఫ్తా: క్రీమీ జీడిపప్పు కూరలో నేరేడు పండుతో నింపిన కుడుములు.
గజర్ మేథి మాటర్: మెంతి ఆకులతో టెంపర్డ్ ఎర్ర క్యారెట్లు, తాజా బఠానీలు.
భిండి సంభారియా: నువ్వులు, వేరుశెనగ, బెల్లం కలిపిన బెండకాయ
పాలకూర పప్పు: పాలకూరతో ఆంధ్రా తరహాలో టెంపర్ చేసిన పప్పు
కాలే మోతి చిల్గోజా పులావ్: మినప్పప్పు, కాల్చిన పైన్ గింజలతో బాస్మతి బియ్యం
వివిధ రకాల భారతీయ రొట్టెలు: రోటీ/ మిస్సీ రోటీ/ నాన్/ తవా లచ్చా పరాఠా
కాల్చిన పిస్తా లాంగ్చా: ఖోయాతో చేసిన పిస్తా-స్టఫ్డ్ స్వీట్
అడ ప్రదామన్: తాటి బెల్లం, కొబ్బరి పాలు, ఎండిన గింజలతో వండిన బియ్యం ముక్కలు.
మంగళవారం ఎన్డీఏ ఎంపీలతో మోడీ సమావేశం అయినప్పుడు… బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ప్రధాని మోడీని అభినందించారు. గొప్ప విజయంతో బాధ్యత పెరిగినట్లు చెప్పారు. ప్రజల సంక్షేమం కొరకు కష్టపడి పని చేయాలని ఎంపీలను మోడీ కోరారు.
Was a delight to have hosted NDA MPs for dinner at 7, Lok Kalyan Marg this evening. The NDA family represents a shared commitment to good governance, national development and regional aspirations. Together, we will continue working to strengthen our nation’s development journey…
— Narendra Modi (@narendramodi) December 11, 2025
తాజావార్తలు
-
200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Independence Day 2026: మౌల్వీ మహమ్మద్ బాఖిర్… బ్రిటిష్ని గడగడలాడించిన జర్నలిస్ట్!
-
August 14 1947 అర్ధ రాత్రి ఏం జరిగింది?.. స్వాతంత్య్ర సంబరాల వెనుక దాగిన విభజన విషాదం..
-
కొత్త ‘ఆలివ్ మాట్రిక్స్ డిస్ప్లే’తో.. ఆగస్టు 18న POVA 8 Pro లాంచ్..!
-
Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మనీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!