Piyush Goyal: RRR సినిమా తరహాలో ఇండియన్ ఎకానమీ రికార్డులు బద్దలు కొడుతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా RRR సినిమా ప్రభంజనం నడుస్తోంది. తాజాగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కూడా ఈ సినిమా గురించి ప్రస్తావించారు. భారతదేశ అతిపెద్ద సినిమా RRR సినిమా తొలి ఏడు రోజుల్లో రూ.750 కోట్లు వసూలు చేసినట్లు తాను తెలుసుకున్నానని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ సినిమా రికార్డులు బద్దలు కొట్టిందని.. అలాగే 2021-22 ఆర్థిక సంవత్సరంలో రికార్డ్ స్థాయిలో భారత్ 418 బిలియన్ డాలర్ల ఎగుమతులను చేసిందన్నారు. అంతేకాకుండా RRR సినిమా లాగే ఇండియన్ ఎకానమీ కూడా రికార్డులను బద్దలు కొడుతుందని పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు.
ఈ ఏడాది భారత్ 400 బిలియన్ డాలర్ల ఎగుమతులను టార్గెట్ పెట్టుకోగా.. దానిని మార్చి 23న అధిగమించామని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కాగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి సరుకుల ఎగుమతులు 292 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే రికార్డు స్థాయిలో భారత్ నుంచి ఎగుమతులు పెరిగాయి. ముఖ్యంగా పెట్రోలియం ఉత్పత్తులు, ఇంజినీరింగ్ వస్తువులు, రత్నాలు, ఆభరణాలు, రసాయనాల అధిక షిప్మెంట్ల నేపథ్యంలో ఈ వృద్ధి నమోదైనట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది.
Also Read
కాగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యల పట్ల RRR టీమ్ ధన్యవాదాలు తెలిపింది. దేశ అభివృద్ధిలో భాగమైనందుకు సంతోషిస్తున్నామని ట్వీట్ చేసింది.
https://ntvtelugu.com/ram-charan-gives-surprise-gift-for-rrr-movie-team-members/
తాజావార్తలు
-
Rahul Gandhi: ‘టీ కప్పుల్లో కులం ఉందట.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై చర్చ’
-
Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
-
UP Floods: యూపీని ముంచెత్తిన వరదలు.. మధ్యప్రదేశ్తో తెగిన సంబంధాలు
-
TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
-
Uttar Pradesh survey: సీఎం యోగి ఇష్టమే కానీ.. యూపీ ఎన్నికల వేళ కీలక సర్వే
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!