Bombay High Court : “భారత్ని ఇస్లామిక్ దేశంగా మార్చే కుట్ర”.. పీఎఫ్ఐ సభ్యులకు బెయిల్ నిరాకరణ..
- భారత్ని ఇస్లామిక్ దేశంగా మార్చే కుట్ర..
- పీఎఫ్ఐ సభ్యులకు బెయిల్ నిరాకరణ..
- కుట్రపై బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PFI:నిషేధిత ఉగ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ)తో సంబంధాలున్నాయంటూ 2022లో మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఎటిఎస్) అరెస్టు చేసిన ముగ్గురు వ్యక్తులకు బాంబే హైకోర్టు మంగళవారం బెయిల్ నిరాకరించింది. జస్టిస్ అజే గడ్కరీ, శ్యామ్ చందక్లతో కూడిన డివిజన్ బెంచ్ నిందితులు ‘‘2047 నాటికి భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చడానికి కుట్ర న్నారు’’ అని పేర్కొంది. సాక్ష్యాలు నిందితులకు వ్యతిరేకంగా ఉన్నాయని హైకోర్టు పేర్కొంది. రాజీ అహ్మద్ ఖాన్, ఉనైస్ ఉమర్ ఖయ్యామ్ పటేల్ మరియు కయ్యూమ్ అబ్దుల్ షేక్ బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది.
Also Read
‘‘ 2047 నాటికి భారత్ని ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు వారు కుట్ర పన్నారు. వారు ప్రచారకర్తలు మాత్రమే కాకుండా వారి సంస్థ(పీఎఫ్ఐ) విజన్-2047 డాక్యుమెంట్లను కూడా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అని కోర్టు పేర్కొంది. నిందితులు తమ ఎజెండా నెరవేర్చుకోవడం కోసం తమతో కలిసి పనిచేసేందుకు భావసారూప్యత గల వ్యక్తలను కూడా ప్రేరేపించినట్లు కోర్టు గుర్తించింది. దేశం యొక్క ఆసక్తి మరియు సమగ్రతకు హాని కలిగించే కార్యకలాపాలను క్రమపద్ధతిలో చేపట్టారని నిరూపించడానికి అధిక సాక్ష్యాలు ఉన్నాయని బెంచ్ చెప్పింది.
తాజావార్తలు
-
Twisha Sharma: పెళ్లైన 5 నెలలకే తెలుగు హీరోయిన్ మృతి!
-
Noida Woman: ‘అమ్మా ఇక్కడ నరకంగా ఉంది’.. నోయిడా యువతి మర్డర్ కేసులో వాట్సాప్ చాట్ వైరల్..
-
Peddi Trailer Review: పెద్ది గుళ్ళో దేవుడు కాదు, గ్రౌండ్’లో దేవుడు.. ఆసక్తి రేకెత్తిస్తున్న ట్రైలర్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Chiru – Bobby Movie: ‘చిరు 158’లోకి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన ‘జైలర్’ డీవోపీ!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..