బీహార్లో లెక్కతెలియని మరణాలు…పాట్నా హైకోర్ట్ సీరియస్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా సమయంలో బీహార్ లో మరణాల లెక్కలు భయపెడతున్నాయి. ఇటీవల పాట్నా హైకోర్టు ప్రభుత్వం పై సీరియస్ కావడంతో మరణాల లెక్కలను సవరించింది. దీంతో ఆ రాష్ట్రంలో మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. అయితే, ఇప్పటికీ లెక్కలోకి రాని మరణాల సంఖ్య అత్యధికంగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. లెక్కలోకి రాని మరణాలపై మరోసారి పాట్నా హైకోర్టు సీరియస్ అయింది. ఈ ఏడాది జనవరి నుంచి మే నెల వరకు దాదాపుదల 2.2లక్షల మంది మరణించారు. ఇందులో 75 వేలకు పైగా మరణాలు ఏ కారణంగా మరణించారో అర్ధంగాని తెలియని పరిస్థితి.
Read: ఒక్కరోజులో 10 అంతస్థుల భవనం నిర్మాణం… ఎలా అంటే…
Also Read
బీహార్లో ఇప్పటివరకు కరోనాతో 7,717 మంది మృతి చెందారు. ప్రభుత్వం ప్రకటించిన అధికారిక కరోనా మరణాలకు 10 రెట్లు ఎక్కువగా అనుమానాస్పద మరణాలు ఉన్నాయి. వీటి సంగతేంటో తెల్చాలని పాట్నా హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు మధ్యప్రదేశ్, ఏపీ, తమిళనాగు, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో కలిపి మొత్తం 4.8 లక్షల అనుమానాస్పద మరణాలు సంభవించాయని ఇటీవలే ఓ జాతీయ మీడియా సర్వే నివేదికలో తేలింది. ఈ అనుమానాస్పద మరణాలు అన్ని కరోనా మరణాలేనా లేదంటే వేరువేరు కారణాల వలన సంభవించినవా అన్నది తేలాల్సి ఉన్నది.
తాజావార్తలు
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
-
Gurudwara Demolished: పాకిస్థాన్కి ఎంత బలుపు.. 125 ఏళ్ల నాటి చారిత్రక గురుద్వారా కూల్చివేత! భారత్ రియాక్షన్ ఇదే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!