Pakistan: భారత్ వార్నింగ్పై స్పందించిన పాకిస్తాన్ ఆర్మీ.. ఏం అన్నదంటే..
- భారత్ వార్నింగ్కు స్పందించిన పాకిస్తాన్..
- వినాశకరమైన పరిస్థితి ఉంటుందని దాయాది వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: భారత ఆర్మీ, రాజకీయ నాయకులు ఇటీవల పాకిస్తాన్కు వార్నింగ్ ఇచ్చారు. ఏదైనా కవ్వింపులకు పాల్పడితే పాకిస్తాన్ చరిత్ర, భౌగోళిక స్వరూపం మారిపోతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. అయితే, ఈ వార్నింగ్లపై పాకిస్తాన్ స్పందించింది. రెండు దేశాల మధ్య భవిష్యత్ వివాదాలు ‘‘ తీవ్రమైన నాశనానికి’’ దారి తీస్తాయని హెచ్చరించింది. ఈ బాధ్యతారహిత ప్రకటనలు కవ్వించే ప్రయత్నమని పాక్ ఆరోపించింది.
Read Also: Rain Alert: ఉదయాన్నే మొదలు పెట్టిన వరణుడు.. హైదరాబాదు వాసుల్లారా దయచేసి బయటికి రాకండి!
Also Read
- PM Modi Telangana Visit: తెలంగాణపై మోడీ వరాల జల్లు.. రూ.9,377 కోట్లతో పలు ప్రాజెక్టులకు శ్రీకారం
- Mamata Banerjee: మమత పార్టీలో ముసలం.. నేతల తిరుగుబాటు మొదలు..
- PM Modi: ప్రధాని మోడీ పర్యటనలో బాంబు కలకలం.. బెంగళూరులో హై టెన్షన్!
- TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
దీనికి ఒక రోజు ముందు భారత రక్షణ కోసం ఏ సరిహద్దునైనా దాటవచ్చు అని రాజ్నాథ్ అన్నారు. ప్రపంచ పటంలో తన స్థానాన్ని నిలుపుకోవాలంటే పొరుగుదేశం తన గడ్డపై నుంచి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానేయాలని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం పాకిస్తాన్కు కఠినమైన హెచ్చరిక జారీ చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ ఎఫ్-16, జేఎఫ్ విమానాలను కూల్చామని వైమానిక దళ చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ శుక్రవారం అన్నారు.
భారత రాజకీయ నాయకులు, ఆర్మీ చేస్తున్న ప్రకటనల్ని చూశామని, తీవ్ర ఆందోళనకరమైనవిగా గుర్తించామని భవిష్యత్తులో జరిగే సంఘర్షణ వినాశనానికి దారితీయవచ్చని, ఒకవేళ కొత్త యుద్ధం తలెత్తితే పాకిస్తాన్ వెనక్కి తగ్గదని, ఎటువంటి సంకోచం, సంయమనం లేకుండా మేము దృఢంగా స్పందిస్తామని ఆ దేశం చెప్పింది. పాకిస్తాన్ విధ్వంసకరంగా స్పందిస్తుందని ప్రకటించింది. పాకిస్తాన్ ఆర్మీ భారత్లోని ప్రతీ మూలకు చేరుకుంటుందని ప్రగల్భాలు పలికింది. పాకిస్తాన్ను మ్యాప్ నుంచి తుడిచేస్తామని చెప్పడం, మీకు కుడా అదే వర్తిస్తుందని చెప్పింది.
తాజావార్తలు
-
PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
-
PM Modi Telangana Visit: తెలంగాణపై మోడీ వరాల జల్లు.. రూ.9,377 కోట్లతో పలు ప్రాజెక్టులకు శ్రీకారం
-
Narendra Modi : సీఎం రేవంత్కు మోడీ కౌంటర్..
-
Mamata Banerjee: మమత పార్టీలో ముసలం.. నేతల తిరుగుబాటు మొదలు..
-
CM Revanth Reddy: గుజరాత్కు మన్మోహన్ చేసినట్లే తెలంగాణకు మోడీ సహకరించాలి..
-
PM Modi: ప్రధాని మోడీ పర్యటనలో బాంబు కలకలం.. బెంగళూరులో హై టెన్షన్!