Amarnath Yatra: లక్ష దాటిన అమర్నాథ్ యాత్రికుల సంఖ్య..
- లక్ష దాటిన అమర్నాథ్ యాత్రికుల సంఖ్య..
- బుధవారం ఒక్క రోజే 30
- 000 మంది..
- గతేడాది మంచు లింగాన్ని దర్శించుకున్న 4.5 లక్షల మంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amarnath: హిందువులు ఎంతో ప్రతిష్టాత్మకం భావించే అమర్నాథ్ పుణ్యక్షేత్రాన్ని బుధవారం 30,000 మందికి పైగా యాత్రికులు దర్శించుకున్నారు. ఇప్పటి వరకు మంచు లింగాన్ని దర్శించుకున్న వారి సంఖ్య 1 లక్షలను దాటినట్లు అధికారులు వెల్లడించారు. అమర్నాథ్ యాత్రం శనివారం నుంచి జంట మార్గాల ద్వారా ప్రారంభమైంది. అనంత్నాగ్లోని 48 కి.మీ నున్వాన్-పహల్గామ్ మార్గం, గందర్బాల్లోని 14 కి.మీ బల్తాల్ మార్గాల గుండా యాత్రికులు శివుడిని సందర్శించుకున్నారు.
Read Also: Bhubaneswar: తల్లి ముందే తండ్రిని చంపిన లా కాలేజీ ప్రొఫెసర్
Also Read
- Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ క్షేత్రాన్ని దర్శించుకున్న యాత్రికుల సంఖ్య 1,05,282కి చేరుకుందని అధికారులు తెలిపారు. ఈఏడాది ఇప్పటివరకు యాత్రలో ఇద్దరు భక్తులు మరణించారు. వీరిద్దరు హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. బాల్టాల్ మార్గంలో అమర్నాథ్ వెళ్తున్న సమయంలో గుండెపోటుతో మరణించినట్లు తెలిపారు. 52 రోజుల పాటు సాగే ఈ అమర్నాథ్ యాత్ర ఆగస్టు 19న ముగుస్తుంది. గతేడాది 4.5 లక్షల మంది యాత్రికులు మంచు లింగాన్ని దర్శించుకున్నారు.
తాజావార్తలు
-
Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
-
Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్మ్యాన్’ కెరీర్పై తొలి కోచ్ రాజ్పుత్ ధీమా
-
Yadhu Vamsi: ‘నా కొడుకు సాధించాడు’.. తండ్రి కలను నిజం చేసిన యదు వంశీ! వీడియో వైరల్
-
IND vs ENG 3rd ODI: రోహిత్-కోహ్లీ భవిష్యత్తుపై ప్రశ్న.. హ్యారీ బ్రూక్ సమాధానం ఇదే!
-
OPPO K14x 5G: ఒప్పో K14x 5G.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!