Biryani: డీఎంకే పార్టీ కార్యక్రమంలో బిర్యానీ.. 100 మందికి పైగా ఫుడ్ పాయిజన్..
- డీఎంకే పార్టీ కార్యక్రమంలో బిర్యానీతో విందు..
- బిర్యానీ తినడంతో ఫుడ్ పాయిజనింగ్..
- 100 మందికి పైగా అస్వస్థత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Biryani: తమిళనాడులో అధికార డీఎంకే పార్టీ కార్యక్రమానికి హాజరైన ప్రజలు, అక్కడ వడ్డించిన బిర్యానీ తిని అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో బిర్యానీ తినడంతో 100 మందికి పైగా ఫుడ్ పాయిజనింగ్ అయింది. అస్వస్థతకు గురైన వారిలో 40 మంది చిన్నారులతో సహా 100 మంది అస్వస్థతకు గురయ్యారు.
Read Also: Rain Alert: బంగ్లాదేశ్ను ఆనుకుని అల్పపీడనం.. ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..!
Also Read
- GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
- Health Awareness Wedding: ఆలోచింపజేస్తున్న ఈ వధూవరుల నిర్ణయం.. ఆ టెస్ట్ తర్వాతే వివాహబంధంలోకి అడుగుపెట్టిన జంట
- Karnataka: మందుబాబులకు కర్ణాటక ప్రభుత్వం బంపర్ ఆఫర్.. భారీగా తగ్గనున్న మద్యం ధరలు!
- Greater Noida: కోటి రూపాయలతో పెళ్లి.. 14 నెలలకే విషాదాంతం! కట్నం వేధింపులకు వివాహిత బలి
బిర్యానీ తిన్న తర్వాత వాంతులు, వికారం వంటి లక్షణాలుతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. పార్టీ శ్రేణులు కార్యకర్తల కోసం ఏర్పాటు చేసిన సాధారణ సమావేశంలో ప్రజలకు సంక్షేమ సామాగ్రి పంపిణీ చేసిన తర్వాత సంఘటన జరిగింది. హాజరైన వారికి బిర్యానీ వడ్డించారు. కొందరు తమ కుటుంబ సభ్యుల కోసం ఇంటికి తీసుకెళ్లారు. అస్వస్థతకు గురైన వారిని విల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. బాధుతుల సంఖ్య పెరుగుతుండటంతో రోగులను చికిత్స కోసం సమీపంలోని విరుదు నగర్, కల్లికుడిలోని ఆరోగ్య కేంద్రాలకు తలరించేందుకు 10 అంబులెన్సుల్ని ఏర్పాటు చేశారు. ప్రజలకు పాడైన ఆహారం ఇవ్వడం వల్లే ఫుడ్ పాయిజనింగ్ అయిందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై తిరుమంగళం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
తాజావార్తలు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..