Goa: టూరిస్ట్ బోటు బోల్తా.. ఒకరి మృతి.. 20 మంది సేఫ్!
- గోవాలో టూరిస్ట్ బోటు బోల్తా
- ఒకరి మృతి.. 20 మంది సేఫ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైలో ఫెర్రీ బోటు ప్రమాదం మరువక ముందే గోవాలో మరో ప్రమాదం జరిగింది. గోవాలోని కలాంగుట్ బీచ్లో టూరిస్ట్ బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. 20 మందిని రక్షించారు. ప్రమాదంలో 54 ఏళ్ల వ్యక్తి చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రయాణికుల పడవ బోల్తా పడిందని.. ఒకరు చనిపోగా.. 20 మందిని రక్షించి ఆస్పత్రికి తరలించినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: China: మిలియన్ డ్రోన్లను ఆర్డర్ ఇచ్చిన చైనా.. భారత్కి కొత్త ముప్పు..
Also Read
- PM Modi: "మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే..." మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
ఇద్దరు ప్రయాణికులు మినహా మిగతా వారంతా లైఫ్ జాకెట్లు ధరించారని అధికారులు తెలిపారు. ప్రయాణికుల్లో ఆరేళ్లలోపు పిల్లలు, మహిళలు కూడా ఉన్నారని తెలిపారు. తీరప్రాంతానికి 60 మీటర్ల దూరంలో పడవ బోల్తా పడిందని, దీంతో ప్రయాణికులంతా సముద్రపు నీటిలో పడిపోయారని ప్రభుత్వం నియమించిన లైఫ్సేవింగ్ ఏజెన్సీ మెరైన్ ప్రతినిధి తెలిపారు. గాయపడిన ప్రయాణికులకు ప్రథమ చికిత్స అందించగా, పరిస్థితి విషమంగా ఉన్నట్లు గుర్తించిన వారిని అంబులెన్స్లో వైద్య సదుపాయానికి తరలించినట్లు ప్రతినిధి తెలిపారు. 20 మంది ప్రయాణీకుల్లో ఆరు మరియు ఏడు సంవత్సరాల వయస్సు గల ఇద్దరు పిల్లలు ఉన్నారు. అలాగే 25 మరియు 55 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు మహిళలు ఉన్నారు. పడవలో ఇద్దరు ప్రయాణికులు లైఫ్ జాకెట్లు ధరించలేదని ఆయన చెప్పారు
ఇటీవల ముంబై తీరంలో ఫెర్రీని స్పీడ్ బోటు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది వరకు చనిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షల సాయం ప్రకటించింది.
ఇది కూడా చదవండి: Safety Tips: పొగమంచు కమ్మేస్తోంది.. వాహనదారులు ఈ జాగ్రత్తలు తీసుకోండి..
తాజావార్తలు
-
Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
Aishwarya Rajesh : ఫ్లాప్లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
-
Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్… ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన ‘ఇచ్ఛాధారి నాగిన్’..
-
PM Modi: “మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే…” మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!