China: మిలియన్ డ్రోన్లను ఆర్డర్ ఇచ్చిన చైనా.. భారత్కి కొత్త ముప్పు..
- మిలియన్ డ్రోన్లను ఆర్డర్ ఇచ్చిన చైనా..
- భారత్కి పెరుగుతున్న కొత్త ముప్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: సాంప్రదాయ యుద్ధం నుంచి నెమ్మదిగా ప్రపంచ దేశాలు హై టెక్నాలజీ వైపు దృష్టిసారిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో, మిడిల్ ఈస్ట్ సంక్షోభాల్లో డ్రోన్ల వినియోగం విస్తృతంగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే చైనా తన డ్రోన్ల సంఖ్యను పెంచుకోవాలని భావిస్తోంది. చైనీస్ మిలిటరీ వర్గాల ప్రకారం.. ఒక మిలియన్ డోన్లను ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది. 2026 నాటికి వీటి డెలివరీ పూర్తి కానుంది.
Read Also: IND vs AUS: బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్కు వర్ష సూచన..! పిచ్ రిపోర్ట్ ఎలా ఉందంటే..?
Also Read
- Abhishek Banerjee: "తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా".. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
- Sonam wangchuk: సోనమ్ వాంగ్చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
- Abhijit Deepke: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కేపై ఇంక్ దాడి..
చైనా పెద్ద ఎత్తున డ్రోన్లను తమ సైన్యంలోకి తీసుకోవడం భారత్కి ముప్పుగా మారింది. వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంబడి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) ద్వారా AI-ప్రారంభించబడిన తేలికపాటి కమికేజ్ డ్రోన్ల విస్తరణ భారతదేశానికి గణనీయమైన సవాల్గా మారింది. , AI- ఎనేబుల్డ్ డ్రోన్ టెక్నాలజీతో భవిష్యత్తులో యుద్ధంలో ఆధిపత్యం చేసేందుకు దోహనం చేస్తుంది. దీనికి తోడు చైనా మిత్రుడు పాకిస్తాన్ కూడా ఈ డ్రోన్లను పొందే అవకాశాన్ని కొట్టిపారేయలేదు.
ఏఐ కామికేజ్ డ్రోన్లు 8 గంటల పాటు ఆకాశంలో ఉండగలవు. ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ గన్స్ నుంచి ఇవి తప్పించుకోగలవు. ఒక్కసారి లక్ష్యాలపై దాడులు చేసేందుకు ఖచ్చితమైన సమాచారం కమాండ్ సెంటర్ల ద్వారా అందిస్తే , సమూహ దాడుల ద్వారా అధునాతన వాయు రక్షణ వ్యవస్థలను అధిగమించడానికి రూపొందించబడ్డాయి. భారతదేశం ఇప్పటికే LAC వద్ధ లేజర్ ఆధారిత ఇంటిగ్రేటెడ్ డ్రోన్ డిటెక్షన్ అండ్ ఇంటర్డిక్షన్ సిస్టమ్స్ (IDD&IS) వెంట ఆధునిక డ్రోన్లను మోహరించింది.
తాజావార్తలు
-
72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
-
Abhishek Banerjee: “తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా”.. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
-
Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
-
ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
-
Committee Kurrollu: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’కు అరుదైన గౌరవం
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!