Congress: ఇందిరాగాంధీ హత్యను సెలబ్రేట్ చేసుకున్న ఖలిస్తానీవాదులు.. చర్యలకు కాంగ్రెస్ డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: కెనడా ఖలిస్తానీ వేర్పాటువాదులకు కేంద్రంగా మారుతోంది. భారత వ్యతిరేఖతను అక్కడ కొంతమంది సిక్కులు ప్రదర్శిస్తున్నారు. ఇటీవల కెనడాలోని బ్రాంప్టన్ లో జరిగిన ఓ పరేడ్ లో దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీని, ఇద్దరు సిక్కు బాడీగార్డులు చంపుతున్నట్లు చూపించే శకటాన్ని ప్రదర్శించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవాలని భారతవిదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ని కోరింది. దీనిపై విలేకరులు అడిన ప్రశ్నకు జైశంకర్ కెనడా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేర్పాటువాదులు, తీవ్రవాదులు, హింసను సమర్థించే వ్యక్తులకు చోటివ్వడం సమస్యగా ఉందని అన్నారు.
Read Also: Alluarjun :ఆ కారణం వల్ల భారీ హిట్ ను వదులుకున్న అల్లు అర్జున్..?
Also Read
- JP Nadda - CJP Leaders: నడ్డాతో సీజేపీ నాయకుల భేటీ.. సీజేపీ డిమాండ్స్ ఇవే!
- West Bengal: సెప్టెంబర్ 1 నుంచి బెంగాల్లో కొత్త రూల్.. మాతృ భాషకు పట్టం కట్టిన సీఎం సువేందు అధికారి!
- Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
- India First Dengue Vaccine: శుభవార్త.. భారత్లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్కు ఆమోదం.. ఎవరికి? ఎన్ని డోసులు? పూర్తి వివరాలు
అంతకుముందు భారతదేశంలో కెనడా హైకమీషనర్ కామెరూన్ మాకే మాట్లాడుతూ.. భారత ప్రధాని హత్యను సెలబ్రేట్ చేసిన ఘటన గురించి తెలిసి షాక్ అయ్యానని అన్నారు. కెనడాలో ద్వేషానికి, హింసను కీర్తించడానికి చోటు లేదని, ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్ లీడర్ మిలింద్ దేవరా దీనిపై స్పందిస్తూ.. ఇందిరాగాంధీ హత్యకు సంబంధించిన శకటాన్ని 5 కిలోమీటర్లు పెరెడ్ నిర్వహించడాన్ని చూసి భారతీయుడిగా నేను దిగ్భ్రాంతికి గురయ్యానని ఆయన ట్వీట్ చేశారు. ఇది హేయమైన చర్య అని, దీనిపై జైశంకర్, కెనడా అధికారులపై గట్టిగా వ్యవహరించాలని మరో కాంగ్రెస్ నేత జైరాంరమేష్ ట్వీట్ చేశారు. పార్టీలకి అతీతంగా దీనిపై చర్యలు తీసుకోవాలని శశిథరూర్ డిమాండ్ చేశారు.
అంతకుముందు ఈ ఘటనపై జైశంకర్ మాట్లాడుతూ.. నిజం చెప్పాలంటే, ఓటు బ్యాంకు రాజకీయాలు కాకుంటే ఎవరైనా ఇలా ఎందుకు చేస్తారు, దీన్ని మేం అర్థం చేసుకోలేకపోతున్నామని ఆయన అన్నారు. పరోక్షంగా కెనడా తీవ్రవాదులు, వేర్పాటువాదులకు చోటిస్తోందని వ్యాఖ్యానించారు. ఇది ఇరు దేశాల సంబంధాలకు మంచిది కాదని కెనడాకు సూచించారు. 1984లో స్వర్ణదేవాలయంలో ‘ఆపరేషన్ బ్లూస్టార్’ నిర్వహించిన కొన్ని నెలల తర్వాత ఇందిరాగాంధీని ఆమె బాడీగార్డులే కాచ్చి చంపారు.
తాజావార్తలు
-
Akhil Akkineni : మూడో రోజుకి బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా చాలా రోజుల తర్వాత జరిగింది
-
Oppo New Mobile: 10,000mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా.. లాంచ్కు ముందే లీకైన ఒప్పో A7 ప్రో మాక్స్ ఫీచర్స్ ఇవే..
-
Hamas: హమాస్కు కొత్త బాస్.. ఖలీల్ అల్-హయ్యా చేతుల్లోకి పగ్గాలు!
-
Ruturaj Gaikwad: ఎట్టకేలకు బంపర్ ఆఫర్ కొట్టేసిన రుతురాజ్ గైక్వాడ్.. కెప్టెన్గా నియామకం..
-
Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!