Navy Officer Missing: చైనా వెళ్తున్న ఓడలో ఒడిశా నేవీ అధికారి సార్థక్ మిస్సింగ్
- ఒడిశా నేవీ అధికారి సార్థక్ మిస్సింగ్
- చైనా వెళ్తున్న ఓడలో అదృశ్యం
- తన కొడుకును కాపాడాలని తల్లి వేడుకోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒడిశాకు చెందిన మర్చంట్ నేవీ అధికారి సార్థక్ మొహపాత్ర అదృశ్యమయ్యాడు. చైనా వెళ్తున్న ఓడలో మారిషస్ సమీపంలో తప్పిపోయాడు. ఈ మేరకు తల్లి రష్మిత మహాపాత్ర సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. తన కొడుకు సమాచారాన్ని తెలుసుకోవాలని ప్రధాని మోడీ, ఒడిశా ముఖ్యమంత్రి, షిప్పింగ్ డైరెక్టర్ జనరల్, విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి సాయం కోరింది. కుమారుడికి సంబంధించిన ఫొటోలను పంచుకుంది.
ఇది కూడా చదవండి: Keir Starmer: ప్రమాదంలో యూకే ప్రధాని స్టార్మర్!.. ఎప్స్టీన్ ఫైల్పై అడ్వాన్స్గా క్షమాపణలు
Also Read
- PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
- Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
- Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
- NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
‘‘నేను (రష్మిత) తీవ్ర ఆందోళనలో ఉన్న ఒక తల్లిని. నాకు తక్షణ సహాయం కావాలి. నా కుమారుడు సార్థక్ మొహపాత్ర. ఫిబ్రవరి 3, 2026న సముద్ర ప్రయాణంలో ఉన్నప్పుడు MVEA జెర్సీ అనే నౌకలో నుంచి అదృశ్యమయ్యాడు.’’ అని రాసుకొచ్చింది. ఫిబ్రవరి 2న ఓడ సింగపూర్ సమీపంలో ఉన్నప్పుడు.. కుటుంబ సభ్యులు… స్నేహితులతో మాట్లాడాడని తల్లి చెప్పింది. తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నామని.. క్షేమంగా కొడుకును తీసుకురావాలని విజ్ఞప్తి చేసింది.
సార్థక్ మహాపాత్ర..
ఒడిశాలోని భద్రక్ జిల్లా కేస్పూర్ గ్రామానికి చెందిన సార్థక్ మహాపాత్ర మర్చంట్ నేవీ అధికారి. ఫిబ్రవరి 3న మారిషస్ సమీపంలో ఓడలో విధుల్లో ఉండగా అదృశ్యమయ్యాడు. దీంతో అతని కుటుంబం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అత్యవసర జోక్యం కోరిందని అధికారులు తెలిపారు. జూలై 2025 నుంచి ఒక ప్రైవేట్ షిప్పింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు.
I (Rasmita Sahoo) am a distressed mother seeking urgent help. My son Cadet Sarthak Mohapatra has gone missing while on board vessel M.V. EA Jersey on 3rd Feb 2026 during sailing. @CMO_Odisha @PMOIndia @dgshipping_IN @angloeasterngrp @MEAIndia @DrSJaishankar @IndianDiplomacy pic.twitter.com/Ei9S8riU27
— RASMITA SAHOO (@rasmitasahoo76) February 4, 2026
తాజావార్తలు
-
Alia Bhatt :కేన్స్లో అలియాను పట్టించుకోలేదా..?
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
Ponnam Prabhakar: “ఆ రోజే అనుమానం వచ్చింది”.. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
-
PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!