Navy Officer Missing: చైనా వెళ్తున్న ఓడలో ఒడిశా నేవీ అధికారి సార్థక్ మిస్సింగ్
- ఒడిశా నేవీ అధికారి సార్థక్ మిస్సింగ్
- చైనా వెళ్తున్న ఓడలో అదృశ్యం
- తన కొడుకును కాపాడాలని తల్లి వేడుకోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒడిశాకు చెందిన మర్చంట్ నేవీ అధికారి సార్థక్ మొహపాత్ర అదృశ్యమయ్యాడు. చైనా వెళ్తున్న ఓడలో మారిషస్ సమీపంలో తప్పిపోయాడు. ఈ మేరకు తల్లి రష్మిత మహాపాత్ర సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. తన కొడుకు సమాచారాన్ని తెలుసుకోవాలని ప్రధాని మోడీ, ఒడిశా ముఖ్యమంత్రి, షిప్పింగ్ డైరెక్టర్ జనరల్, విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి సాయం కోరింది. కుమారుడికి సంబంధించిన ఫొటోలను పంచుకుంది.
ఇది కూడా చదవండి: Keir Starmer: ప్రమాదంలో యూకే ప్రధాని స్టార్మర్!.. ఎప్స్టీన్ ఫైల్పై అడ్వాన్స్గా క్షమాపణలు
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
‘‘నేను (రష్మిత) తీవ్ర ఆందోళనలో ఉన్న ఒక తల్లిని. నాకు తక్షణ సహాయం కావాలి. నా కుమారుడు సార్థక్ మొహపాత్ర. ఫిబ్రవరి 3, 2026న సముద్ర ప్రయాణంలో ఉన్నప్పుడు MVEA జెర్సీ అనే నౌకలో నుంచి అదృశ్యమయ్యాడు.’’ అని రాసుకొచ్చింది. ఫిబ్రవరి 2న ఓడ సింగపూర్ సమీపంలో ఉన్నప్పుడు.. కుటుంబ సభ్యులు… స్నేహితులతో మాట్లాడాడని తల్లి చెప్పింది. తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నామని.. క్షేమంగా కొడుకును తీసుకురావాలని విజ్ఞప్తి చేసింది.
సార్థక్ మహాపాత్ర..
ఒడిశాలోని భద్రక్ జిల్లా కేస్పూర్ గ్రామానికి చెందిన సార్థక్ మహాపాత్ర మర్చంట్ నేవీ అధికారి. ఫిబ్రవరి 3న మారిషస్ సమీపంలో ఓడలో విధుల్లో ఉండగా అదృశ్యమయ్యాడు. దీంతో అతని కుటుంబం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అత్యవసర జోక్యం కోరిందని అధికారులు తెలిపారు. జూలై 2025 నుంచి ఒక ప్రైవేట్ షిప్పింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు.
I (Rasmita Sahoo) am a distressed mother seeking urgent help. My son Cadet Sarthak Mohapatra has gone missing while on board vessel M.V. EA Jersey on 3rd Feb 2026 during sailing. @CMO_Odisha @PMOIndia @dgshipping_IN @angloeasterngrp @MEAIndia @DrSJaishankar @IndianDiplomacy pic.twitter.com/Ei9S8riU27
— RASMITA SAHOO (@rasmitasahoo76) February 4, 2026
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!