ఒడిశాకు చెందిన మర్చంట్ నేవీ అధికారి సార్థక్ మొహపాత్ర అదృశ్యమయ్యాడు. చైనా వెళ్తున్న ఓడలో మారిషస్ సమీపంలో తప్పిపోయాడు. ఈ మేరకు తల్లి రష్మిత మహాపాత్ర సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. తన కొడుకు సమాచారాన్ని తెలుసుకోవాలని ప్రధాని మోడీ, ఒడిశా ముఖ్యమంత్రి, షిప్పింగ్ డైరెక్టర్ జనరల్, విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి సాయం కోరింది. కుమారుడికి సంబంధించిన ఫొటోలను పంచుకుంది. ఇది కూడా చదవండి: Keir Starmer: ప్రమాదంలో యూకే ప్రధాని స్టార్మర్!.. ఎప్స్టీన్ ఫైల్పై…
India objected to China's Yuan Wang 5 ship: భారత్ ఒత్తడికి శ్రీలంక తలొగ్గింది. శ్రీలంక హంబన్ టోటా నౌకాశ్రయానికి అత్యాధునికి చైనా నౌక ‘యువాన్ వాంగ్ 5’ రావడాన్ని భారత్ తీవ్రంగా నిరసిస్తోంది. ముఖ్యంగా శాటిలైట్ ట్రాకింగ్ పరిశోధన నౌక యువాన్ వాంగ్ 5 ఆగస్టు 11 నుంచి 17 వరకు హంబన్ టోట పోర్టులో ఉండాల్సి ఉంది. అయితే ఈ నిఘా నౌక భారత్ పై కూడా నిఘా పెడుతుందని మన దేశం…