Taliban: భారత పర్యటనలో మహిళల్ని దూరం పెడుతున్న తాలిబాన్ ప్రతినిధులు..
- తాలిబాన్ మంత్రుల మీడియా సమావేశంలో కానరాని మహిళ జర్నలిస్టులు..
- మహిళల్ని దూరం పెడుతున్నట్లుగా వార్తలు..
- ఇప్పటికే ఆఫ్ఘాన్లో మహిళపై అనేక కఠిన నియమాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Taliban: ఆఫ్ఘనిస్తాన్లో 2021లో అధికారం చేపట్టిన తర్వాత, తొలిసారిగా తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత్లో పర్యటిస్తున్నారు. రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతం కోసం ముత్తాఖీ, భారత విదేశాంగ మంత్రి జైశంకర్తో భేటీ అయ్యారు. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఓ విషయం మాత్రం సంచలనంగా మారింది. ఆఫ్ఘానిస్తాన్ నుంచి వచ్చిన తాలిబాన్ మంత్రి, ప్రతినిధుల బృందం మహిళలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే, ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి నిర్వహించిన మీడియా సమావేశంలో ఒక్క మహిళా జర్నలిస్టు కూడా లేదని పలువురు అంటున్నారు.
Read Also: Trump Tariffs: భారత్కు ట్రంప్ గుడ్ న్యూస్.. “జనరిక్ మందుల”పై సుంకాల మినహాయింపు.?
Also Read
- NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
- VD Satheesan: 'సీఎం ఇలా ఏడవకూడదు..' గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
రెండు దేశాల సంబంధాలు, చర్చలపై ఆఫ్ఘాన్ మంత్రి మీడియా సమావేశంలో ఒక్క మహిళా జర్నలిస్టు లేదు. ఇది లింగ అంతరాయాన్ని చూపిస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. ఇది ఆఫ్ఘాన్లో తాలిబాన్ మహిళల్ని అణిచివేస్తున్న విధానానికి అద్ధం పడుతుంది. గత నెలలో ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం సంభవించింది, 2200 మంది మరణించారు. ఈ సమయంలో సహాయచర్యల్లో పాల్గొన్నవారు మహిళల్ని తాకడానికి కూడా ప్రయత్నించలేదు. శిథిలాల్లో చిక్కుకున్న మహిళల్ని రక్షించలేదు. చివరకు ఆ భూకంప భారాన్ని మహిళలే భరించాల్సి వచ్చింది.
తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దేశంలో మహిళలపై నిర్భందం ఎక్కువైంది. చాలా వరకు మహిళలు ఇళ్లకే పరిమితమయ్యారు. బయటకు వెళ్లాలన్నా భర్త లేదా ఇతర కుటుంబీలకు ఉంటేనే సాధ్యమవుతుంది. కాదని నియమాలను ఉల్లంఘిస్తే బహిరంగంగా కొరడా దెబ్బలతో శిక్షిస్తున్నారు. మహిళల విద్యను నిషేధించారు.
తాజావార్తలు
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
-
CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
-
Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
-
Veera Bhadrudu OTT: సూర్య ‘వీర భద్రుడు’ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు బంపరాఫర్.. మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..