PM Modi: ‘‘మెలోడీ’’ మీమ్స్పై స్పందించిన ప్రధాని మోడీ.. ఏం చెప్పారంటే..
- ‘‘మెలోడీ’’ మీమ్స్ గురించి స్పందించిన ప్రధాని మోడీ..
- తొలి పాడ్కాస్ట్లో కీలక విషయాలను వెల్లడించిన పీఎం..
- ప్రధాని మోడీ-ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీలపై ‘‘మెలోడీ’’ మీమ్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: నిఖిల్ కామత్తో తొలిసారి ప్రధాని నరేంద్రమోడీ పోడ్కాస్ట్లో పాల్గొన్నారు. తన చిన్నతనం నుంచి రాజకీయంగా ఎదిగిన క్రమాన్ని, ఆయన జీవితంలోని కొన్ని విషయాలను ఈ పాడ్కాస్ట్లో పంచుకున్నారు. ఈ రోజు నిఖిల్ కామత్ ‘పీపుల్’ సిరీస్లో మోడీ పాడ్కాస్ట్లో అరంగ్రేటం చేశారు.
అయితే, ప్రధాని నరేంద్రమోడీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య ఉన్న స్నేహం గురించి నిఖిల్ కామత్ అడిగారు. చాలా సందర్భాల్లో పలు అంతర్జాతీయ వేదికలపై , ద్వైపాక్షిక సమావేశాల్లో ప్రధాని మోడీ-మెలోనీ కలుసుకున్నారు. ఈ సమయంలో సోషల్ మీడియా వేదికగా ‘‘మెలోడీ’’ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అయ్యేది. మెలోడీ మీమ్స్ వచ్చేవి.
Also Read
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
Read Also: PM Modi: జిన్పింగ్ గుజరాత్ పర్యటన వెనక చరిత్ర.. వెల్లడించిన ప్రధాని మోడీ..
దీనిపై నిఖిల్ కామత్ తెలివిగా ప్రశ్నించారు. “నాకు ఇష్టమైన ఆహారం పిజ్జా. మరియు పిజ్జా ఇటలీ నుండి వచ్చింది. మీకు ఇటలీ గురించి చాలా తెలుసని ప్రజలు అంటున్నారు’’ దాని గురించి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా..? అని నవ్వుతూ అడిగారు. ‘‘మీరు ఈ మీమ్స్ చూడలేదా??’’ అని ప్రధానిని అడిగారు. ఈ ప్రశ్నకు ప్రధాని మోడీ నుంచి సమాధానం వచ్చింది. ‘‘లేదు. అలాంటివి జరుగుతూనే ఉంటాయి. నేను దానిలో నా సమయాన్ని వృధా చేసుకోలేను’’ అని సమాధానం ఇచ్చారు.
దీని తర్వాత చర్చను ప్రధాని మోడీ ఆహారం గురించి మళ్లించారు. ‘‘నేను భోజనప్రియుడిని కాదు. అందుకే నాకు ఏమి వడ్డించినా, ఏ దేశంలో అయినా, నేను దానిని ఆస్వాదిస్తాను’’ అని మోడీ వివరించారు. నన్ను రెస్టారెంట్కి తీసుకువెళ్లి మెనూ ఇచ్చి, ఎంచుకోమని అడిగితే, నేను చేయలేకపోవడం నా దురదృష్టం అంటూ ప్రధాని చెప్పారు. మీరు ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్లారా..? అని నిఖిల్ కామత్ ప్రశ్నించిన సమయంలో ‘‘లేదు, నేను ఇప్పుడు వెళ్లడం లేదు. నేను రెస్టారెంట్ వెళ్లి చాలా సంవత్సరాలు అయింది’’అని ప్రధాని సమాధానం ఇచ్చారు.
తాజావార్తలు
-
Windfall Tax: పెట్రోల్-డీజిల్, ఏటీఎఫ్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ పన్ను అకస్మాత్తుగా పెంపు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!