కంగనా పై తుషార్ గాంధీ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దేశానికి 2014లోనే నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని, 1947లో వచ్చింది భిక్ష అని అన్నారు. దీంతో దేశానికి స్వాతంత్ర్యం తీసు కొచ్చిన ఎందరినో అవమానించిందంటూ దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లు వెత్తుతున్నాయి. హేట్ స్పీచ్లకు ఆమె ప్రతినిధిలా తయా రైం దంటూ కంగనారనౌత్ పై ఎన్సీపీ నేతలు ఫైర్ అయ్యారు. కంగనా పై దేశద్రోహం కేసు పెట్టాలని ఆప్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మోడీ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని మౌనంగా ఉండటం ఏం టని వారు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా, బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ సైతం కంగనా తీరు పై మండిపడ్డాడు. ఆమెకు ఇచ్చిన పద్మశ్రీని కూడా వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ పెరుగుతుంది.
అయితే ఇప్పుడు తాజాగా మహాత్మాగాంధీ మునిమనువడు తుషార్ గాంధీ ట్విట్టర్ వేదికగా ఆమెపై విరుచుకుపడ్డారు. కంగనాను “ద్వేష పూరిత ఏజెంట్” గా అభివర్ణించారు. దీనిపై ప్రధానమంత్రి కార్యాల యం సమాధానం చెప్పాలన్నారు. పద్మశ్రీ కంగనా రనౌత్ ద్వేషం, అసహనం, క్రూరత్వానికి ఏజెంట్ అన్నారు. 2014లో భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిందని ఆమె భావించడంలో ఆశ్చర్యం లేదు. ద్వేషం, అసహనం, బూటకపు దేశభక్తి, అణచివేతలకు 2014లో విముక్తి లభించిందని తుషార్ గాంధీ ట్వీట్ చేశారు.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
‘Padmashri Kangana Ranaut is a agent of hate, intolerance and rabidity. It is not surprising that she feels that India got its freedom in 2014. Hate, Intolerance, Sham Patriotism, intolerance and oppression were liberated in India in 2014
— 🍉Tushar GANDHI Manavta Meri Jaat (@TusharG) November 12, 2021
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!