Mumbai airport: ప్రపంచ రికార్డ్ సృష్టించిన ముంబై ఎయిర్పోర్ట్.. దేంట్లో అంటే..!
- ప్రపంచ రికార్డ్ సృష్టించిన ముంబై ఎయిర్పోర్ట్
- పాత రికార్డ్ను తిరగరాసిన విమానాశ్రయం
- ఢిల్లీ తర్వాత అత్యంత రద్దీగా మారిన ముంబై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే కొత్త రికార్డ్ను నమోదు చేసింది. నవంబర్ 21, 2025న 24 గంటల్లో 1,036 విమాన రాకపోకలు నిర్వహించి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది.
ఇది కూడా చదవండి: PM Modi: నేడు అయోధ్యలో కాషాయ జెండా ఆవిష్కరించనున్న మోడీ.. విశిష్టతలు ఇవే!
Also Read
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
- PM Modi: బీజేపీ కొత్త టీమ్తో మోడీ భేటీ.. జెన్-జీపై ప్రత్యేక ఫోకస్
- Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ముంబై ఎయిర్పోర్ట్ ఒకటి. ప్రపంచంలోనే పెద్ద విమానాశ్రయాల వరుసలో ముంబై ఎయిర్పోర్టు నిలుస్తుంది. ఢిల్లీ, లండన్, దుబాయ్, న్యూయార్క్ మాదిరిగా రెండు రన్వేలు ఒకేసారి పని చేయగల సామర్థ్యం ముంబై ఎయిర్పోర్టు సొంతం. దీంతో నవంబర్ 21న ప్రతి 100 సెకన్లలోపు 1,036 టేకాఫ్లు, ల్యాండింగ్లు జరిగాయి. దీంతో మరోసారి ముంబై ఎయిర్పోర్టు తన రికార్డ్ను తానే తిరిగరాసింది. నవంబర్ 21, 2023లో కూడా 1,032 విమానాల రాకపోకలు జరిగాయి. తాజాగా 1,036 విమాన రాకపోకలు జరిగించి వరల్డ్ రికార్డ్ సృష్టించింది. ఇందులో 755 దేశీయ విమానాలు, 281 అంతర్జాతీయ విమానాలు ఉన్నాయి. 520 వచ్చే విమానాలు, 516 టేకాఫ్ అయిన విమానాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Meerut: భర్తను చంపి డ్రమ్లో పెట్టిన ముస్కాన్ తల్లైంది.. కుమార్తె జననం.. ఎనిమిది నెలలుగా తన ప్రేమికుడితో జైలులోనే
ఇక నవంబర్ 21న 170,488 మంది ప్రయాణికుల రాకపోకలు జరిగాయి. దేశీయ మార్గాల్లో 121,527 మంది ప్రయాణికులు, 48, 961 మంది అంతర్జాతీయ ప్రయాణికులు ప్రయాణం చేశారు. దేశీయ మార్గాల్లో ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్, హైదరాబాద్, కోల్కతా నగరాలకు ఈ ప్రయాణాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇక అంతర్జాతీయంగా దుబాయ్, అబుదాబి, లండన్ హీత్రో, దోహా, జెడ్డా వంటి నగరాలకు వెళ్లినట్లు పేర్కొన్నారు. జనవరి 11, 2025న కూడా ముంబై ఎయిర్పోర్టు నుంచి అత్యధిక సంఖ్యలో ప్రయాణం చేశారు. ఆ ఒక్క రోజే 170,516 మంది ప్రయాణించారు. దేశంలో సహజంగా ఢిల్లీలో రద్దీగా ఉంటుంది. అలాంటిది ముంబై నుంచి కూడా ఆ స్థాయిలో ప్రయాణాలు జరుగుతున్నాయి.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!