Sanjay Raut: బీజేపీలో ఎన్సీపీ, షిండే సేన విలీనం కాబోతున్నాయి.. సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు
- బీజేపీలో ఎన్సీపీ, షిండే సేన విలీనం కాబోతున్నాయి
- ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు
- ఇటీవలే ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరిక మేరకు ఎన్సీపీ, ఏక్నాథ్ షిండేకు చెందిన శివసేన బీజేపీలో విలీనం కావొచ్చని శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ లేకుండానే చర్చలు జరిగినట్లుగా చెప్పారు. చర్చలు జరిగాయని శరద్ పవార్ కూడా ధ్రువీకరించారని తెలిపారు. త్వరలోనే ఆ రెండు పార్టీలో బీజేపీలో విలీనం అవుతాయని జోస్యం చెప్పారు.
‘‘ఎన్సీపీ వర్గాలు రెండూ విలీనం అవుతాయని నేను అనుకోను. కానీ అలా జరిగితే నేను సంతోషిస్తాను. ప్రఫుల్ పటేల్ చెబుతున్నదే అమిత్ షా చెబుతున్నది. రెండింటి విలీనం గురించి మీ దగ్గర ఏదైనా గట్టి సమాచారం ఉందా?. అమిత్ షా కోరిక మేరకు ఎన్సీపీ, బీజేపీ విలీనంపై నిర్ణయం తీసుకుంటారు. ఎన్సీపీ బీజేపీలో విలీనం అవుతుంది. ఏక్నాథ్ షిండే పార్టీ కూడా బీజేపీలో విలీనం అవుతుంది.’’ అని సంజయ్ రౌత్ అన్నారు.
Also Read
ఫిబ్రవరి 4న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్చంద్ర పవార్) అధినేత శరద్ పవార్ మాట్లాడుతూ.. రెండు ఎన్సీసీ వర్గాల విలీనంపై చర్చలు అజిత్ పవార్-జయంత్ పాటిల్ మధ్య జరిగాయని, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్తో కాదని అన్నారు.
ఇది కూడా చదవండి: Siddaramaiah: మెత్తబడ్డ సిద్ధరామయ్య.. అధికార మార్పుపై కీలక వ్యాఖ్యలు
జనవరి 28 ఉదయం పూణె జిల్లాలోని బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే ప్రయత్నంలో అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం కూలిపోవడంతో అజిత్ పవార్ మరణించారు. అనంతరం ఆయన భార్య సునేత్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.
ఇది కూడా చదవండి: EC-Elections: 4 రాష్ట్రాల ఎన్నికలపై ఈసీ కసరత్తు పూర్తి.. షెడ్యూల్ ఎప్పుడంటే…!
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!