Sanjay Raut: బీజేపీలో ఎన్సీపీ, షిండే సేన విలీనం కాబోతున్నాయి.. సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు
- బీజేపీలో ఎన్సీపీ, షిండే సేన విలీనం కాబోతున్నాయి
- ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు
- ఇటీవలే ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరిక మేరకు ఎన్సీపీ, ఏక్నాథ్ షిండేకు చెందిన శివసేన బీజేపీలో విలీనం కావొచ్చని శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ లేకుండానే చర్చలు జరిగినట్లుగా చెప్పారు. చర్చలు జరిగాయని శరద్ పవార్ కూడా ధ్రువీకరించారని తెలిపారు. త్వరలోనే ఆ రెండు పార్టీలో బీజేపీలో విలీనం అవుతాయని జోస్యం చెప్పారు.
‘‘ఎన్సీపీ వర్గాలు రెండూ విలీనం అవుతాయని నేను అనుకోను. కానీ అలా జరిగితే నేను సంతోషిస్తాను. ప్రఫుల్ పటేల్ చెబుతున్నదే అమిత్ షా చెబుతున్నది. రెండింటి విలీనం గురించి మీ దగ్గర ఏదైనా గట్టి సమాచారం ఉందా?. అమిత్ షా కోరిక మేరకు ఎన్సీపీ, బీజేపీ విలీనంపై నిర్ణయం తీసుకుంటారు. ఎన్సీపీ బీజేపీలో విలీనం అవుతుంది. ఏక్నాథ్ షిండే పార్టీ కూడా బీజేపీలో విలీనం అవుతుంది.’’ అని సంజయ్ రౌత్ అన్నారు.
Also Read
- PM Modi: దేశ చరిత్రలో మరో కీలక ఘట్టం.. తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించనున్న మోడీ
- TMC CRISIS: మమతా బెనర్జీకి మరో షాక్.. కీలక విధేయుడి రాజీనామా..
- Kudankulam Nuclear Plant: కుడంకుళం అణు కేంద్రంలో డేటా లీక్?.. డార్క్ వెబ్లో బ్లూప్రింట్లు
- Modi Cabinet Decisions: 7 ప్రతిపాదనలకు గ్రీన్సిగ్నల్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
ఫిబ్రవరి 4న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్చంద్ర పవార్) అధినేత శరద్ పవార్ మాట్లాడుతూ.. రెండు ఎన్సీసీ వర్గాల విలీనంపై చర్చలు అజిత్ పవార్-జయంత్ పాటిల్ మధ్య జరిగాయని, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్తో కాదని అన్నారు.
ఇది కూడా చదవండి: Siddaramaiah: మెత్తబడ్డ సిద్ధరామయ్య.. అధికార మార్పుపై కీలక వ్యాఖ్యలు
జనవరి 28 ఉదయం పూణె జిల్లాలోని బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే ప్రయత్నంలో అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం కూలిపోవడంతో అజిత్ పవార్ మరణించారు. అనంతరం ఆయన భార్య సునేత్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.
ఇది కూడా చదవండి: EC-Elections: 4 రాష్ట్రాల ఎన్నికలపై ఈసీ కసరత్తు పూర్తి.. షెడ్యూల్ ఎప్పుడంటే…!
తాజావార్తలు
-
Mudragada Padmanabham: ముద్రగడ పాడె మోసిన వైఎస్ జగన్.. అంత్యక్రియల్లో ఉద్రిక్తత
-
World’s First Motorcycle: ప్రపంచంలో మొట్టమొదటి బైక్ను ఎవరు కనిపెట్టారు? షాకింగ్ హిస్టరీ ఇదే!
-
PM Modi: దేశ చరిత్రలో మరో కీలక ఘట్టం.. తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించనున్న మోడీ
-
TTD Donations: నిబంధనల మార్పు ఎఫెక్ట్.. టీటీడీకి ఒక్కరోజే రూ.97 కోట్ల విరాళాలు
-
Pakistan: యూనిఫాం విడిచి, రాజకీయాల్లోకి రా.. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్కు సవాల్..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!