Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ని “రాష్ట్రపిత”గా పిలిచిన ముస్లిం మతపెద్ద
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohan Bhagwat: హిందూ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ వరసగా ముస్లిం నేతలతో సమావేశం అవుతున్నారు. దేశంలో మతసామరస్యం పెంచేలా ముస్లింనేతలతో, మతపెద్దతలతో సమావేశం అవుతున్నారు. తాజాగా గురువారం ఢిల్లీలోని ఖిల భారత ఇమామ్ల సంఘం అధినేత ఉమర్ అహ్మద్ ఇల్యాసీతో సమావేశమయ్యారు. మోహన్ భగవత్ను ‘రాష్ట్ర పితా’, ‘రాష్ట్ర-ఋషి’గా పిలిచారు ఉమర్ అహ్మద్ ఇల్యాసీ.
Read Also: Naga Shaurya: నాకు కాబోయే భార్య తెలుగమ్మాయే.. పెళ్లి వార్త చెప్పిన కుర్ర హీరో
Also Read
- అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
- Mahua Moitra: మహువా మొయిత్రాపై కోడిగుడ్లతో దాడి.. ఓ రెస్టారెంట్ దగ్గర ఘటన
- EPFO: ఖాతాదారులకు అలర్ట్.. మళ్లీ సేవలకు బ్రేక్.. కారణమిదే!
- Kejriwal: సనాతనం అంటే అధికారం.. డబ్బేనా? అయోధ్య స్కామ్లో బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు
ఈ రోజు నా ఆహ్మానం మేరు మోహన్ భగవత్ జీ వచ్చారని.. అతను రాష్ట్రపిత, రాష్ట్ర బుషి అని.. అతనితో సమావేశం కావడం దేశంలో మంచి సందేశాన్ని తీసుకెళ్తుందని ఆయన అన్నారు. భగవంతుడిని ఆరాధించే పద్దతులు భిన్నంగా ఉంటాయి.. కానీ అతిపెద్ద మతం మానవత్వం అని.. ఉమర్ అహ్మద్ ఇల్యాసీ అన్నారు. హిందువులు, ముస్లిం డీఎన్ఏ ఒకటే అని ఈ సందర్భంగా మోహన్ భగవత్ అన్నారు. ఈ సమావేశంలో మోహన్ భగవత్ తో పాటు ఆర్ఎస్ఎస్ సంయుక్త కార్యదర్శి కృష్ణగోపాల్, రామ్ లాల్, ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఇంద్రేష్ కుమార్ పాల్గొన్నారు. గంట పాటు ఇల్యాసీతో మోహన్ భగవత్ చర్చించారు.
మోహన్ భగవత్ గురువారం ఢిల్లీలోని మసీదు, మదర్సాను సందర్శించి ఇల్యాసీతో చర్చలు జరిపారు. నెల రోజుల వ్యవధిలో ముస్లిం మేధావులతో మోహన్ భగవత్ సమావేశం కావడం ఇది రెండో సారి. అంతకుముందు మతసామరస్యాన్ని బలోపేతం చేసేందుకు ఐదుగురు ముస్లిం మేధావులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ ఐదుగురిలో దిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్వై ఖురేషి, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ మాజీ ఉపకులపతి లెఫ్టినెంట్ జనరల్ జమీర్ ఉద్దీన్ షా, మాజీ ఎంపీ షాహిద్ సిద్దిఖీ, వ్యాపారవేత్త సయీద్ షేర్వానీ ఉన్నారు.
తాజావార్తలు
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
Mahua Moitra: మహువా మొయిత్రాపై కోడిగుడ్లతో దాడి.. ఓ రెస్టారెంట్ దగ్గర ఘటన
-
Amba: టాలీవుడ్లో పూర్తి స్థాయి AI మూవీగా ‘అంబ’s రివెంజ్’
-
Kalki Sequel: ‘కల్కి 2’ నుంచి దీపికా పదుకొణె అవుట్? ఆలియా భట్ ఎంట్రీపై ప్రభాస్ షాకింగ్ హింట్!
-
KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!