Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ని “రాష్ట్రపిత”గా పిలిచిన ముస్లిం మతపెద్ద
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohan Bhagwat: హిందూ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ వరసగా ముస్లిం నేతలతో సమావేశం అవుతున్నారు. దేశంలో మతసామరస్యం పెంచేలా ముస్లింనేతలతో, మతపెద్దతలతో సమావేశం అవుతున్నారు. తాజాగా గురువారం ఢిల్లీలోని ఖిల భారత ఇమామ్ల సంఘం అధినేత ఉమర్ అహ్మద్ ఇల్యాసీతో సమావేశమయ్యారు. మోహన్ భగవత్ను ‘రాష్ట్ర పితా’, ‘రాష్ట్ర-ఋషి’గా పిలిచారు ఉమర్ అహ్మద్ ఇల్యాసీ.
Read Also: Naga Shaurya: నాకు కాబోయే భార్య తెలుగమ్మాయే.. పెళ్లి వార్త చెప్పిన కుర్ర హీరో
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
ఈ రోజు నా ఆహ్మానం మేరు మోహన్ భగవత్ జీ వచ్చారని.. అతను రాష్ట్రపిత, రాష్ట్ర బుషి అని.. అతనితో సమావేశం కావడం దేశంలో మంచి సందేశాన్ని తీసుకెళ్తుందని ఆయన అన్నారు. భగవంతుడిని ఆరాధించే పద్దతులు భిన్నంగా ఉంటాయి.. కానీ అతిపెద్ద మతం మానవత్వం అని.. ఉమర్ అహ్మద్ ఇల్యాసీ అన్నారు. హిందువులు, ముస్లిం డీఎన్ఏ ఒకటే అని ఈ సందర్భంగా మోహన్ భగవత్ అన్నారు. ఈ సమావేశంలో మోహన్ భగవత్ తో పాటు ఆర్ఎస్ఎస్ సంయుక్త కార్యదర్శి కృష్ణగోపాల్, రామ్ లాల్, ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఇంద్రేష్ కుమార్ పాల్గొన్నారు. గంట పాటు ఇల్యాసీతో మోహన్ భగవత్ చర్చించారు.
మోహన్ భగవత్ గురువారం ఢిల్లీలోని మసీదు, మదర్సాను సందర్శించి ఇల్యాసీతో చర్చలు జరిపారు. నెల రోజుల వ్యవధిలో ముస్లిం మేధావులతో మోహన్ భగవత్ సమావేశం కావడం ఇది రెండో సారి. అంతకుముందు మతసామరస్యాన్ని బలోపేతం చేసేందుకు ఐదుగురు ముస్లిం మేధావులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ ఐదుగురిలో దిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్వై ఖురేషి, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ మాజీ ఉపకులపతి లెఫ్టినెంట్ జనరల్ జమీర్ ఉద్దీన్ షా, మాజీ ఎంపీ షాహిద్ సిద్దిఖీ, వ్యాపారవేత్త సయీద్ షేర్వానీ ఉన్నారు.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!