MLC Kavitha: మహిళా రిజర్వేషన్ సాధించే వరకూ విశ్రమించేది లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha: మహిళా రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించేది లేదని తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష మొదలైంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్తో కవిత ఉద్యమిస్తున్నారు. భారత్ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. జంతర్మంతర్లో ప్రారంభమైన పోరాటం దేశ వ్యాప్తంగా విస్తరించాలన్నారు. మహిళా బిల్లు చారిత్రక అవసరమని, దానిని సాధించుకోవాలని అన్నారు. బీజేపీ బిల్లు పెడితే అన్ని పార్టీలు మద్దతిస్తాయన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్తో ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్నారు.
Read also: BRS Meeting: నేడు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ కీలక సమావేశం.. సీబీఐ, ఈడీ, ఐటీ దాడులపై చర్చ..
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. అమ్మానాన్నా అంటారు.. ఇందులో అమ్మ అనే శబ్దం ముందుగా వస్తుంది. రాజకీయాల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించాలని స్పష్టం చేశారు. ఈ దీక్షకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు చాలా కాలంగా పెండింగ్లో ఉందని, 1996లో ప్రధాని దేవెగౌడ హయాంలో బిల్లు ప్రవేశపెట్టినా ఇంతవరకు చట్టంగా మారలేదన్నారు. ప్రస్తుతం పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉందని అన్నారు. అందుకే బిల్లు ప్రవేశపెడితే అన్ని పార్టీలు మద్దతిస్తాయి. మహిళా బిల్లు చారిత్రక అవసరమని, దానిని సాధించి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించేది లేదన్నారు. దేశంలోని మహిళలందరినీ కలుపుకుని పోరాటం చేస్తామన్నారు. ధరణిలో సగం, ఆకాశంలో సగం అనే తెలుగు నానుడు ఉన్నాడు. అందుకే సగం అవకాశాలు దక్కించుకోవాలనుకుంటున్నాం. ఈ దీక్షకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
CM KCR: నూతన సచివాలయాన్ని పరిశీలించిన కేసీఆర్.. జూన్ లో ప్రారంభం?
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!