Tamil Nadu: పరీక్ష టైమ్ లో 8వ తరగతి విద్యార్థినికి పీరియడ్స్.. ప్రిన్సిపాల్ చేసిన పనికి అంతా షాక్!
- తమిళనాడులోని కోయంబత్తూరులో అవమానకరమైన ఘటన..
- పరీక్ష సమయంలో 8 వ తరగతి విద్యార్థినికి పీరియడ్స్..
- విద్యార్థిని క్లాస్ రూమ్ బయట కూర్చోబెట్టి పరీక్ష రాయించిన ప్రిన్సిపాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులోని సెంగుట్టైలో గల ఒక ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థినికి రుతుక్రమం రావడంతో క్లాస్ రూమ్ బయట కూర్చొని సైన్స్ పరీక్ష రాయవలసి పరిస్థతి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో తీవ్ర వివాదానికి దారి తీసింది. ఇక, ఈ అంశంపై ఆ చిన్నారి తల్లి ఆమె దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి ఏమి జరిగిందని ప్రశ్నించగా.. తనకు పీరియడ్స్ రావడంతో ప్రిన్సిపాల్ తరగతి గది బయట కూర్చోబెట్టి పరీక్ష రాయించినట్లు చెప్పుకొచ్చింది.
Read Also: Nandamuri : ‘బాల’ బాబాయ్ తో కలసి నటిస్తాను : కళ్యాణ్ రామ్
Also Read
- Delhi: ఘోర అగ్నిప్రమాదం.. రెస్టారెంట్లో మంటలు.! 10 మంది మృతి, పలువురికి గాయాలు.!
- DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
- DK Shivakumar: నేడు సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.. దేవాలయాల్లో పూజలు, వీవీఐపీలకు ప్రత్యేక ఆహ్వానాలు!
- WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
ఇక, ఈ అవమానకరమైన ఘటనతో విద్యార్థి తల్లి సదరు ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ కి ప్రశ్నించగా.. నిర్లక్షపూ సమాధానం ఇవ్వడంతో స్థానిక పోలీసులతో పాటు మహిళా సంక్షేమ శాఖ, జిల్లా మేజిస్ట్రేట్, జిల్లా పాఠశాలల ఇన్స్పెక్టర్ లకు కూడా బాధిత బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయంపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ ఏడాది జనవరిలో ఉత్తరప్రదేశ్లోని బాలికల పాఠశాలలో 11వ తరగతి విద్యార్థిని పరీక్ష రాస్తుండగా పీరియడ్స్ రావడంతో క్లాస్ టీచర్ ను శానిటరీ నాప్కిన్ అడిగినందుకు గంట సేపు క్లాస్ బయటకు పంపించినట్లు ఆరోపణలు వచ్చాయి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi-Kohli: సెల్ఫిష్ అంటూ విరాట్ కోహ్లీని తిట్టిన వైభవ్ సూర్యవంశీ.. అసలు విషయం ఏంటంటే?
-
Job Crisis Explained: ఇంజినీర్లు, డాక్టర్లు ఉన్నారు కానీ ప్లంబర్లు లేరు..ఇండియాలో ఈ సైలెంట్ సంక్షోభానికి కారణమేంటి?
-
Viral News: 3 రోజుల్లో ఒంటరిగా 6000కిలోమీటర్ల ప్రయాణం.. RCB కోసం మహిళా ఫ్యాన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు!
-
KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
-
Delhi: ఘోర అగ్నిప్రమాదం.. రెస్టారెంట్లో మంటలు.! 10 మంది మృతి, పలువురికి గాయాలు.!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!