Manish Sisodia: మనీష్ సిసోడియా ఓటమి..
- ఢిల్లీలో ఆప్ ఘోరపరాజయం..
- మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఓటమి..
- తర్వీందర్ సింగ్ చేతిలో ఓటమి పాలైన సిసోడియా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manish Sisodia: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం దిశగా వెళ్తోంది. పదేళ్ల పాటు ఢిల్లీని ఏలిన ఆప్ ఘోర పరాజయం పాలవుతోంది. ముఖ్యంగా ఆప్ ప్రధాన నేతలంతా ఓటమి దారిలో ఉన్నారు. ప్రస్తుతం, 70 అసెంబ్లీ సీట్లకు గానూ బీజేపీ 48, ఆప్ 22 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
Read Also: Delhi Election Results: ఢిల్లీ ఎన్నికల్లో తొలి ఫలితం.. ఆ పార్టీ ఘన విజయం..
Also Read
ఇదిలా ఉంటే, ఆప్ టాప్ లీడర్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఓటమి పాలయ్యారు. జంగ్పురా నుంచి పోటీ చేసిన ఈయనపై బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ గెలుపొందారు. 600 ఓట్ల తేడాతో విజయం సాధించారు. లిక్కర్ స్కామ్ లో జైలుకు వెళ్లారనే సానుభూతి కూడా సిసోడియాను గట్టెక్కించలేకపోయింది. ఓటమిని మనీష్ సిసోడియా ఒప్పుకున్నారు. జంగ్పురా ప్రేమ, అనురాగం, సమానత్వాన్ని ఇచ్చిందని అన్నారు.
నియోజకవర్గం మారినప్పటికీ ఓటమి తప్పలేదు. మరోవైపు ఆప్ నేతలైన సోమనాథ్ భారతీ కూడా ఓడిపోయారు. సీఎం అతిశీ మార్లేనా, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఓటమి దిశగా పయనిస్తున్నారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?