Maharashtra Weapons on Boat Live: రాయఘడ్ లో టెర్రర్ బోటు.. ముంబై తరహా దాడులకు స్కెచ్
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అరేబియా సముద్రతీరంలో అసలేం జరుగుతోంది? మహారాష్ట్ర రాయ్గడ్ లో టెర్రర్ బోట్ కలకలం రేపింది.. బోట్లలో ఏకే 47, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు, వాటి వెనుక ఎవరున్నారో తేల్చే పనిలో పడ్డారు. ముంబే తరహా దాడులకు కుట్ర చేసినట్టు అనుమానంగా వుందంటున్నారు. దీంతో అక్కడ హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు అన్నీ ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. తీవ్రవాదులు మళ్ళీ ముంబైని టార్గెట్ చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!