Maharashtra: మహాయుతిలో ముసలం.. ప్రభుత్వ కార్యక్రమాలకు షిండే దూరం!
- మహారాష్ట్ర మహాయుతిలో ముసలం
- ప్రభుత్వ కార్యక్రమాలకు షిండే దూరం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో మహాయుతి కూటమి ప్రభుత్వంలో ముసలం మొదలైనట్లుగా కనిపిస్తోంది. సంకీర్ణ ప్రభుత్వం చీలికల దిశగా వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవల ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు ‘వై’ భద్రతను దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో విభేదాలు మొదలయ్యాయి. దీంతో ఏక్నాథ్ షిండే చాలా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత ప్రభుత్వ కార్యక్రమాలకు షిండే హాజరు కావడం లేదు. మూడు ప్రభుత్వ కార్యక్రమాలకు డుమ్మా కొట్టారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వంలో ముసలం మొదలైనట్లుగా కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి: Rekha Gupta: రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిని కలిసిన సీఎం రేఖా గుప్తా
Also Read
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
- Modi-Takaichi: మారుతీ మెగా ప్లాంట్ ప్రారంభించిన మోడీ, తకైచి
- Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
థానే జిల్లాలోని బద్లాపూర్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రారంభోత్సవానికి, చారిత్రాత్మక ఆగ్రా కోటలో మరాఠా రాజు జయంతి వేడుకలకు, అంబేగావ్ బుద్రుక్లో శివసృష్టి థీమ్ పార్క్ రెండవ దశ ప్రారంభోత్సవాలకు షిండే హాజరు కాలేదు. ఈ మూడు కార్యక్రమాలకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హాజరయ్యారు.
గతేడాది నవంబర్లో జరిగిన ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. 288 అసెంబ్లీ స్థానాలకు గాను కూటమి 230 స్థానాలు గెలుచుకున్నాయి. అయితే షిండే ముఖ్యమంత్రి పదవిని ఆశించారు. కానీ అందుకు బీజేపీ హైకమాండ్ నిరాకరించింది. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. శివసేనకు మొత్తం 44 మంది ఎమ్మెల్యేలు, 11 మంది ఎంపీలు ఉన్నారు.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy : తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
తాజావార్తలు
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
-
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
-
KTR : రాహుల్, రేవంత్లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!