Heart attack: ఆడుకుంటూ గుండెపోటుతో మరణించిన 10 ఏళ్ల బాలుడు..
- మహారాష్ట్ర కొల్హాపూర్లో విషాదం..
- గుండెపోటుతో 10 ఏళ్ల బాలుడి మృతి..
- గణేష్ మండపంలో ఆడుకుంటుండగా అస్వస్థత..
- తల్లి ఒడిలోనే తుది శ్వాస విడిచిన బాలుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heart attack: ఇటీవల కాలంలో వరస గుండెపోటు ఘటనలు కలవరపెడుతున్నాయి. యువతతో పాటు చిన్నపిల్లలు కూడా అకస్మాత్తు గుండెపోటుకు గురై మరణిస్తున్నారు. మహారాష్ట్రలోని కోల్హాపూర్ జిల్లాకు చెందిన 10 ఏళ్ల బాలుడు శ్రావణ్ అజిత్ గవాడే హార్ట్ ఎటాక్తో మరణించాడు. గురువారం సాయంత్రం శ్రావణ్ ఇతర పిల్లలతో కలిసి గణపతి మండపంలో ఆడుకుంటుండగా అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు. ఇంటికి పరిగెత్తి తల్లి ఒడిలో పడుకున్నాడు, అక్కడే చివరి శ్వాస విడిచారు.
Read Also: Dharmasthala: ధర్మస్థలపై తప్పుడు ప్రచారం, డబ్బులు తీసుకుని యూట్యూబర్ల కథనాలు
Also Read
బాలుడి మరణంలో కోడోలి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాలుడి తండ్రి అజిత్ గవాడే కుటుంబం కోడోలిలోని వైభవ్ నగర్లో నివసిస్తోంది. అజిత్ గవాడేకు ఇద్దర పిల్లలు, ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమార్తె నాలుగు ఏళ్ల క్రితం మరణించింది. ఇప్పుడు వారి ఏకైక కుమారుడు శ్రావణ్ మరణించడంతో ఆ కుటుంబం తీవ్ర దు:ఖంలో మునిగిపోయింది.
తాజావార్తలు
-
Uttar Pradesh survey: సీఎం యోగి ఇష్టమే కానీ.. యూపీ ఎన్నికల వేళ కీలక సర్వే
-
GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
-
Irumudi : 9వ రోజు కూడా డే1 రేంజ్లో ‘ఇరుముడి’ ర్యాంపేజ్..గంటలో 25 వేల టికెట్ల సేల్
-
Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
-
Ukraine War: ఉక్రెయిన్ రాజధానిపై రష్యా భారీ దాడి.. 27 మంది మృతి..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!