Malegaon blasts case: మాలేగావ్ పేలుళ్ల కేసులో నిర్దోషి పురోహిత్కు “కల్నల్”గా ప్రమోషన్..
- మాలేగావ్ పేలుళ్ల కేసులో నిర్దోషి పురోహిత్కు కల్నల్గా ప్రమోషన్..
- దేశంలో సంచలనంగా 2008 పేలుళ్ల కేసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Malegaon blasts case: 2008లో జరిగిన మాలేగావ్ పేలుళ్ల కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల్లో ఒకరైన లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్ నిర్దోషిగా విడుదలయ్యారు. నిర్దోషిగా విడుదలైన తర్వాత ఆయనకు “కల్నల్”గా ప్రమోషన్ లభించింది. జూలై 1న ప్రత్యేక NIA కోర్టు నిర్దోషులుగా ప్రకటించిన ఏడుగురు నిందితులలో శ్రీ పురోహిత్ కూడా ఉన్నారు. కేవలం అనుమానం మాత్రమే సాక్ష్యాన్ని భర్తీ చేయదని కోర్టు పేర్కొంది. ఆయన పాత్రకు సంబంధించిన బలమైన ఆధారాలు లేవని పేర్కొంది.
Read Also: OG : ఓజీ మూవీ టీమ్ కు హైకోర్టులో ఊరట..
Also Read
- Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
- Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ 'మాస్' స్టేట్మెంట్!
- Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
సెప్టెంబర్ 29, 2008న జరిగిన పేలుడులో ఆరుగురు వ్యక్తులు మరణించారు,100 మందికి పైగా గాయపడ్డారు, మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని మాలేగావ్ పట్టణంలోని ఒక మసీదు సమీపంలో మోటార్ సైకిల్ లో అమర్చిన బాంబు పేలింది. ఈ కేసులో భారత సైన్యంలో పనిచేస్తున్న అధికారిన అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ముఖ్యంగా ఈ కేసును కొన్ని రాజకీయ పార్టీలు ‘‘హిందూ ఉగ్రవాదం’’గా పేర్కొనడం వివాదాస్పదమైంది. ఈ కేసులో యోగి ఆదిత్యనాథ్ను కూడా ఇరికించాలని కొందరు ప్రయత్నించినట్లు ఆయన పేర్కొన్నారు.
లెఫ్టినెంట్ కల్నల్ పురోహిత్ మాత్రమే కాకుండా, ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిలో మాజీ బిజెపి ఎంపీ ప్రగ్యా ఠాకూర్, మేజర్ రమేష్ ఉపాధ్యాయ (రిటైర్డ్), అజయ్ రహిర్కర్, సుధాకర్ ద్వివేది, సుధాకర్ చతుర్వేది, సమీర్ కులకర్ణి ఉన్నారు. వీరందరిని ఎన్ఐఏ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
తాజావార్తలు
-
Peddi : భోపాల్’లో రెహమాన్ లైవ్ కాన్సెర్ట్.. ‘పెద్ది’ ఆడియో జాతర కోసం రూ. 150 కోట్ల భారీ సెటప్!
-
MS Dhoni: ‘తలా ఫర్ ఏ రీజన్.!’ CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
-
SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
-
WHO: కరోనాను మించిన విధ్వంసం రాబోతుంది.. బాంబు పేల్చిన నివేదిక!
-
Manchu Manoj : మైక్ వద్దు.. హెల్మెట్ పెట్టుకుని వెళ్లండి! మంచు ఫ్యామిలీ వివాదంపై మనోజ్ సెన్సేషనల్ కామెంట్స్
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!