Himanta Biswa Sarma: “మహాదేవ్”ని కూడా విడిచిపెట్టడం లేదు.. సీఎం బఘేల్పై అస్సాం సీఎం విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himanta Biswa Sarma: మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్పై అస్సా్ం సీఎం హిమంత బిశ్వ సర్మ విమర్శలు గుప్పించారు. ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ని టార్గెట్ చేశారు. భగవాన్ మహదేవ్ని కూడా విడిచి పెట్టడం లేదని కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నవంబర్ 17న ఛత్తీస్గఢ్ రెండో విడత పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో బీజేపీ తరుపున హిమంత ప్రచారం చేశారు. కాంగ్రెస్ నేతలకు, నక్సలైట్లకు సంబంధం ఉందని ఆయన ఆరోపించారు. గిరిజనులను మతమార్పిడి చేస్తున్నారంటూ కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు.
Read Also: Rakshit Shetty: ఆమెను ఎంతో ప్రేమించా.. కానీ, వాడు ఆ పని చేసి..
Also Read
- Earthquake: ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు..
- Supreme Court: నెహ్రూ నుంచి మోడీ పాలన దాకా పెండింగ్లో ఉన్న భూ-కేసు పరిష్కారం.. మిస్టరీ ఏంటంటే..!
- Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..?
- Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
‘‘ ఇటీవల నేను బిలాస్పూర్లో ఉన్నప్పుడు మహాదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా భూపేష్ బఘేల్కి రూ.508 కోట్లు అందాయని తెలిసింది. ఈడీ తక్కువ డబ్బును రాసిందనిపిస్తోందని, అంతకంటే ఎక్కువ డబ్బు ఈ కుంభకోణంలో లూటీ చేయబడింది. బఘేల్ సీఎంగా 2.5 ఏళ్లు, మిగిలిన 2.5 ఏళ్లు సీఎంగా ఉండాలని అనునకున్నారు. బఘేల్ మొత్తం పదవీకాల పెరిగింది. ఇది డబ్బు మార్పిడి లేకుండా సాధ్యం కాదు’’ అని హిమంత బిశ్వ సర్మ ఆరోపించారు. మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల ద్వారా సీఎం బఘేల్ కి రూ.508 కోట్లు చెల్లించారని, డబ్బుతో పట్టుబడిన కొరియర్లు వాగ్మూలం ఇచ్చినట్లు ఈడీ పేర్కొంది. అయితే ఈ ఆరోపణల్ని బఘేల్ ఖండించారు. ఇది బీజేపీ నాటకమని విమర్శించారు.
బెట్టింగ్ యాప్కి హిందూదేవుడి పేరు పెట్టడంపై హిమంత శర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. యాప్ కి భూపేష్ అని పెట్టడం లేదా.. హిమంత అనే పేరు పెట్టాల్సింది.. కానీ దానికి మహాదేవ్ పేరు పెట్టారు, ఇప్పడు బఘేల్ మహాదేవ్ ని వదల్లేదు, ప్రతీ పైసా ఖాతాలో వేసుకుంటాడని, మీరు మీ ఖాతా ఇవ్వాల్సిన సమయం వచ్చిందంటూ హిమంత అన్నారు. కోట్లాది రూపాయల బెట్టింగ్ కుంభకోణానికి పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని బీజేపీ నేత హెచ్చరించారు. మహదేశ్ పేరుతో మోసం చేసిన వారిని వదిలిపెట్టబోమని ప్రధాని నరేంద్రమోడీ సోమవారం అన్నారు.
తాజావార్తలు
-
Earthquake: ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు..
-
Nellore: కోడూరు బీచ్లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
-
Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు కొత్త రూల్స్.. స్లాబ్ పెద్దదైతే డబ్బులు కట్.!
-
Supreme Court: నెహ్రూ నుంచి మోడీ పాలన దాకా పెండింగ్లో ఉన్న భూ-కేసు పరిష్కారం.. మిస్టరీ ఏంటంటే..!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!