Leopard : జనారణ్యంలో వన్య మృగాలు.. బెడ్రూంలో చిరుతపులి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nashik: ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. అంటే మనుషులు ఊర్లలో ఉండాలి.. వన్య ప్రాణులు అడవుల్లో ఉండాలి. కానీ మనిషి తన స్వార్ధం కోసం అడవులను నాశనం చేస్తున్నారు. పరిధి దాటి అడవుల లోకి ప్రవేశిస్తున్నాడు. అందుకే అడవుల్లో ఉండాల్సిన వన్య మృగాలు అడవి ధాటి జనావాసాల లోకి వస్తున్నాయి. ఇలా చిరుతలు గత కొంత కాలంగా జనారణ్యంలో సంచరిస్తూ ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా మహారాష్ట్ర లోను ఈ పరిస్థితి నెలకొంది. వివరాలలోకి వెళ్తే.. మహారాష్ట్ర లోని నాసిక్ ప్రాంతంలో చిరుత పులులు కలకలం సృష్టిస్తున్నాయి. కేవలం మూడు రోజుల వ్యవధిలో మహారాష్ట్ర లోని నాసిక్ ప్రాంతంలో రెండు చిరుతలు జనావాసాల్లోకి రావడం కలకలం రేపింది.
Read also:Pat Cummins: ఆడు మగాడ్రా బుజ్జి.. అన్నంత పని చేశాడు!
Also Read
- WhatsApp Subscription India: ఉచిత వాట్సాప్ యుగానికి ముగింపు?.. భారత్లో చెల్లింపు సేవల ఆరంభం
- Supreme Court: ఫుట్పాత్పై నడవడం ప్రాథమిక హక్కు.. ప్రత్యేక చట్టం తేవాలని కేంద్రానికి సూచన
- Indore: నీట్ పరీక్షకు మందు మరొక విద్యార్థిని బలి.. బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య
- Telegram: నీట్ పేపర్ లీక్ కేసు.. టెలిగ్రామ్కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
నాసిక్ లోని ఓ భవనము మొదటి అంతస్తు లోని ఇంటి తలుపులు తెరచి ఉండడంతో ఓ చిరుతపులి సరాసరి బెడ్రూమ్ లోకి చొరబడింది. అది గమనించిన కుటుంబ సభ్యులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా.. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం అధికారులు ట్రాంక్విలైజర్తో చిరుతపులిని కాల్చారు. దేనితో ఆ చిరుత స్పృహ తప్పింది. ఆ తరువాత అటవీశాఖ సిబ్బంది ఆ పులిని మెట్లపై నుంచి కిందకు తీసుకువచ్చారు. అలా సిబ్బంది పులి తీసుకు వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. కాగా ఇటీవల మహారాష్ట్ర లోని టాటా పవర్ కాంప్లెక్స్లో చిరుతపులి సాంచారం కలకలం రేపింది. అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని రాత్రి వేళల్లో సోదాలు నిర్వహించగా అప్పటికే చిరుత పులి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు గుర్తించారు.
తాజావార్తలు
-
Ragi Bellam Cake: చిన్న గిన్నెల్లోనే ఎగ్లెస్ రాగి బెల్లం కప్ కేక్స్.. హెల్తీ అండ్ టేస్టీగా ఇలా చేసుకోండి!
-
Meloni-Trump: ఇటలీ ఎప్పుడూ అలా చేయదు.. ట్రంప్పై మెలోని తీవ్ర ఆగ్రహం
-
Sai Krishna Missing Case: సాయి కృష్ణ కుటుంబానికి అండగా ప్రభుత్వం.. సీఎం భరోసాతో సంతృప్తి వ్యక్తం చేసిన తల్లి
-
Sunil Gavaskar: గిల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్పై గవాస్కర్ ప్రశంసలు.. ఆ ‘గట్ ఫీల్’ గురించే అంటూ వ్యాఖ్యలు..
-
Gandhi Sarovar Project : మూసీ ప్రక్షాళనకు బిగ్ బూస్ట్.. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?