Odisha Train Tragedy : ఒడిశా రైలు ప్రమాదం.. 28 గుర్తుతెలియని మృతదేహాలకు అంత్యక్రియలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha Train accident: మనం ప్రతి రోజు ఏదో ఒక చోటుకి ప్రయాణిస్తుంటాము. ఇంటి నుండి బయటకి వచ్చాక తిరిగి ఇంటికి క్షేమంగా వెళ్తామనే ప్రతి ఒక్కరు అనుకుంటారు. రేపుంది అనే నమ్మకం తోనే మనిషి జీవిస్తుంటాడు. అయితే మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. అలా వచ్చి ఇలా ప్రాణాలను తీసుకు వెళ్తుంది. అయితే తన వాళ్ళని చివరిసారిగా చూసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ కొందరికి ఆ అదృష్టం ఉండదు. అయినవాళ్ళకి చివరి చూపుకు కూడా అందదు. అందరూ ఉన్న అనాధ శవంలా మిగిలిపోతారు. మున్సిపాల్టి వాళ్ళు దహన సంస్కారాలు నిర్వహిస్తారు. ఇది చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనే ఇప్పుడు ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది.
Read also:Shamshabad Airport : ఎలా వస్తాయి రా ఇలాంటి ఐడియాలు.. డిటర్జెంట్ సర్ఫ్లో బంగారం
Also Read
- CM Vijay: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో విజయ్ భేటీ.. తమిళనాడు అంశాలపై చర్చ
- Siddaramaiah: సిద్ధరామయ్య రాజీనామాపై ఉత్కంఠ! హాట్ టాఫిక్గా ఓ సీనియర్ నేత వ్యాఖ్యలు
- Modi-CM Vijay: మోడీతో సీఎం విజయ్ భేటీ.. 20 నిమిషాలు కీలక చర్చలు
- ఎన్నికల్లో పోటీ చేయబోతున్న 'Cockroach Janata Party'.. ఈసీకి అప్లికేషన్! అప్లై చేసింది ఎవరో తెలుసా?
వివరాలలోకి వెళ్తే.. ఒడిశా రాష్ట్రం లోని బాలాసోర్ జిల్లాలో నాలుగు నెలల క్రితం ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ హృదయ విదారక ఘటనలో 1000 మందికి పైగా మరణించారు. అయితే నెలలు గడుస్తున్నా ఇప్పటికి 28 మృతదేహాలు ఎవరివో గుర్తించబడలేదు. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారుల సమక్షంలో వాటిని భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు అప్పగించనున్నారు. కాగా ఈ విషయం పైన భువనేశ్వర్ మేయర్ సులోచన దాస్ మాట్లాడుతూ నెలలు గడుస్తున్న మృతుల వివరాలు గుర్తించబడలేదు.. ఈ నేపథ్యంలో మృతదేహాలను మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది గుర్తించని 28 మృతదేహాలకు మంగళవారం అంత్యక్రియలు నిర్వహిస్తారని ఆమె తెలియచేశారు.
తాజావార్తలు
-
SRH vs RR : ప్లేఆఫ్స్లో రాజస్తాన్ రచ్చ.. ఎస్ఆర్హెచ్ ఔట్.!
-
OTR : కాంగ్రెస్ హామీల అమలు పోరాట పథంలో బీఆర్ఎస్.. విద్యార్థి నేతలు ఆగ్రహం?
-
Sun Risers Hyderabad: పెవిలియన్కు క్యూ కట్టిన కాటేరమ్మ కొడుకులు.. కుప్పకూలిన టాప్ ఆర్డర్స్..
-
CM Vijay: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో విజయ్ భేటీ.. తమిళనాడు అంశాలపై చర్చ
-
Ragi Ponganalu: మహిళలకు అమృతం లాంటిది.. ఐరన్, క్యాల్షియం కావాలంటే వారంలో రెండుసార్లు ఇవి తినండి!
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!