Odisha Train Tragedy : ఒడిశా రైలు ప్రమాదం.. 28 గుర్తుతెలియని మృతదేహాలకు అంత్యక్రియలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha Train accident: మనం ప్రతి రోజు ఏదో ఒక చోటుకి ప్రయాణిస్తుంటాము. ఇంటి నుండి బయటకి వచ్చాక తిరిగి ఇంటికి క్షేమంగా వెళ్తామనే ప్రతి ఒక్కరు అనుకుంటారు. రేపుంది అనే నమ్మకం తోనే మనిషి జీవిస్తుంటాడు. అయితే మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. అలా వచ్చి ఇలా ప్రాణాలను తీసుకు వెళ్తుంది. అయితే తన వాళ్ళని చివరిసారిగా చూసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ కొందరికి ఆ అదృష్టం ఉండదు. అయినవాళ్ళకి చివరి చూపుకు కూడా అందదు. అందరూ ఉన్న అనాధ శవంలా మిగిలిపోతారు. మున్సిపాల్టి వాళ్ళు దహన సంస్కారాలు నిర్వహిస్తారు. ఇది చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనే ఇప్పుడు ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది.
Read also:Shamshabad Airport : ఎలా వస్తాయి రా ఇలాంటి ఐడియాలు.. డిటర్జెంట్ సర్ఫ్లో బంగారం
Also Read
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
వివరాలలోకి వెళ్తే.. ఒడిశా రాష్ట్రం లోని బాలాసోర్ జిల్లాలో నాలుగు నెలల క్రితం ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ హృదయ విదారక ఘటనలో 1000 మందికి పైగా మరణించారు. అయితే నెలలు గడుస్తున్నా ఇప్పటికి 28 మృతదేహాలు ఎవరివో గుర్తించబడలేదు. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారుల సమక్షంలో వాటిని భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు అప్పగించనున్నారు. కాగా ఈ విషయం పైన భువనేశ్వర్ మేయర్ సులోచన దాస్ మాట్లాడుతూ నెలలు గడుస్తున్న మృతుల వివరాలు గుర్తించబడలేదు.. ఈ నేపథ్యంలో మృతదేహాలను మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది గుర్తించని 28 మృతదేహాలకు మంగళవారం అంత్యక్రియలు నిర్వహిస్తారని ఆమె తెలియచేశారు.
తాజావార్తలు
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
-
Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
-
AP Movie Ticket Prices: టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నిర్మాతలకే పూర్తి స్వేచ్ఛ ?
-
BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
-
IRCTC Beta Website 2026: ఐఆర్ సీటీసీ కొత్త వెబ్సైట్ వచ్చేసింది.. కొత్త బీటా వెబ్సైట్లో ఏమేం మారాయంటే?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!