Odisha Train Tragedy : ఒడిశా రైలు ప్రమాదం.. 28 గుర్తుతెలియని మృతదేహాలకు అంత్యక్రియలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha Train accident: మనం ప్రతి రోజు ఏదో ఒక చోటుకి ప్రయాణిస్తుంటాము. ఇంటి నుండి బయటకి వచ్చాక తిరిగి ఇంటికి క్షేమంగా వెళ్తామనే ప్రతి ఒక్కరు అనుకుంటారు. రేపుంది అనే నమ్మకం తోనే మనిషి జీవిస్తుంటాడు. అయితే మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. అలా వచ్చి ఇలా ప్రాణాలను తీసుకు వెళ్తుంది. అయితే తన వాళ్ళని చివరిసారిగా చూసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ కొందరికి ఆ అదృష్టం ఉండదు. అయినవాళ్ళకి చివరి చూపుకు కూడా అందదు. అందరూ ఉన్న అనాధ శవంలా మిగిలిపోతారు. మున్సిపాల్టి వాళ్ళు దహన సంస్కారాలు నిర్వహిస్తారు. ఇది చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనే ఇప్పుడు ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది.
Read also:Shamshabad Airport : ఎలా వస్తాయి రా ఇలాంటి ఐడియాలు.. డిటర్జెంట్ సర్ఫ్లో బంగారం
Also Read
- Rajya Sabha Poll: జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో సంచలనం.. కాంగ్రెస్కు షాక్, ఎన్డీయే అభ్యర్థి విజయం
- PM Modi: ఈ ఏడాది భారత్-యూరప్ సంబంధాలు బలపడ్డాయి.. వివాటెక్ ఈవెంట్లో పాల్గొన్న మోడీ
- Ranchi RSS attack: ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై దాడి.. నిందితుడి ఎన్కౌంటర్, గాయాలు..
- Modi-Trump: జీ7 వేదికగా మోడీతో దిగిన ఆసక్తికర ఫొటో షేర్ చేసిన ట్రంప్
వివరాలలోకి వెళ్తే.. ఒడిశా రాష్ట్రం లోని బాలాసోర్ జిల్లాలో నాలుగు నెలల క్రితం ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ హృదయ విదారక ఘటనలో 1000 మందికి పైగా మరణించారు. అయితే నెలలు గడుస్తున్నా ఇప్పటికి 28 మృతదేహాలు ఎవరివో గుర్తించబడలేదు. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారుల సమక్షంలో వాటిని భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు అప్పగించనున్నారు. కాగా ఈ విషయం పైన భువనేశ్వర్ మేయర్ సులోచన దాస్ మాట్లాడుతూ నెలలు గడుస్తున్న మృతుల వివరాలు గుర్తించబడలేదు.. ఈ నేపథ్యంలో మృతదేహాలను మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది గుర్తించని 28 మృతదేహాలకు మంగళవారం అంత్యక్రియలు నిర్వహిస్తారని ఆమె తెలియచేశారు.
తాజావార్తలు
-
Aqua Feed Price Reduction: ఆక్వా రైతులకు గుడ్ న్యూస్.. సీఎం జోక్యంతో తగ్గిన ఫీడ్ ధరలు
-
CM Revanth Reddy : కబ్జాదారుల వీపులు సున్నం చేస్తాం.. హైడ్రా పేదల జోలికి వెళ్లదు
-
YS Jagan: సాయికృష్ణ కుటుంబాన్ని ఓదార్చిన జగన్.. కృష్ణలంక ఘటనలపై సీరియస్.. సీబీఐ విచారణకు డిమాండ్..
-
Rajya Sabha Poll: జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో సంచలనం.. కాంగ్రెస్కు షాక్, ఎన్డీయే అభ్యర్థి విజయం
-
PM Modi: ఈ ఏడాది భారత్-యూరప్ సంబంధాలు బలపడ్డాయి.. వివాటెక్ ఈవెంట్లో పాల్గొన్న మోడీ
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..