Lok Sabha Elections 2024: లోక్సభ బరిలో లాలూ ఇద్దరు కూతుళ్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Elections 2024: లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ మాజీ సీఎం, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తన ఇద్దరు కూతుళ్లను ఎన్నికల బరిలో నిలిపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. లాలూకు మొత్తం ఏడుగురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో మిసా భారతి, రోహిణి ఆచార్యలను ఎంపీ ఎన్నికల్లో నిలబెట్టాలని అనుకుంటున్నారు.
Read Also: Gorantla Butchaiah Chowdary: విశాఖ పోర్టులో దొరికిన డ్రగ్స్ పై సమగ్రవిచారణ జరపాలి..
Also Read
మిసా భారతిని పాట్టీపుత్ర, రోహిణి ఆచార్యను సరన్ నుంచి ఎంపీ ఎన్నికల బరిలో ఆర్జేడీ టికెట్ తరుపున పోటీ చేయవచ్చని తెలుస్తోంది. అయితే, పాట్లీపుత్ర నుంచి ఆ పార్టీకి చెందిన స్ట్రాంగ్ లీడర్ రిట్లాల్ యాదవ్ టికెట్ ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటే బీజేపీ నేత, డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి మాట్లాడుతూ.. కూతురిని సార్వత్రిక ఎన్నికల్లో దింపేందుకు ఆమె నుంచి కిడ్నీ లాక్కున్నారు అని లాలూపై విమర్శలు గుప్పించారు.
బీహార్ రాష్ట్రంలో కాంగ్రెస్-ఆర్జేడీ-వామపక్షాలు ఉమ్మడిగా పోటీ చేస్తు్న్నాయి. ఈ పార్టీల మధ్య సీట్ల పంపిణీ మొదలైంది. అంతకుముందు ఈ కూటమిలో సీఎం నితీష్ కుమార్ పార్టీ జేడీయూ ఉన్నప్పటికీ, ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరోసారి ఆయన బీజేపీతో జతకట్టారు. ఇండియా కూటమికి గుడ్బై చెప్పి ఎన్డీయే కూటమిలో చేరారు. బీహార్లో ప్రస్తుతం జేడీయూ-బీజేపీ కూటమి అధికారంలో ఉంది.
తాజావార్తలు
-
SBI GPAI: SBI అకౌంట్ ఉన్నవారు తప్పక తీసుకోవాల్సిన పాలసీ!.. రూ.20 లక్షలు పొందే ఛాన్స్!
-
Tollywood : టాలీవుడ్లో సెగలు పుట్టిస్తున్న ‘సింగిల్ స్క్రీన్’ వివాదం.. రెండుగా చీలిన నిర్మాతలు
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
Virat Kohli: సెంచరీ కొట్టినా సెలబ్రేషన్స్ ఎందుకు జరుపుకోలేదు?.. కోహ్లీ ఇచ్చిన ఆన్సర్ వింటే ఫిదా అవ్వాల్సిందే!
-
Manish Pandey: క్యాచ్ ఆఫ్ ది సీజన్.. మనీష్ పాండే ఒక్క చేతి డైవ్.. కోహ్లీని ఆశ్చర్యపరచిన క్యాచ్
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!