Lok Sabha Elections 2024: లోక్సభ బరిలో లాలూ ఇద్దరు కూతుళ్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Elections 2024: లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ మాజీ సీఎం, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తన ఇద్దరు కూతుళ్లను ఎన్నికల బరిలో నిలిపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. లాలూకు మొత్తం ఏడుగురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో మిసా భారతి, రోహిణి ఆచార్యలను ఎంపీ ఎన్నికల్లో నిలబెట్టాలని అనుకుంటున్నారు.
Read Also: Gorantla Butchaiah Chowdary: విశాఖ పోర్టులో దొరికిన డ్రగ్స్ పై సమగ్రవిచారణ జరపాలి..
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
మిసా భారతిని పాట్టీపుత్ర, రోహిణి ఆచార్యను సరన్ నుంచి ఎంపీ ఎన్నికల బరిలో ఆర్జేడీ టికెట్ తరుపున పోటీ చేయవచ్చని తెలుస్తోంది. అయితే, పాట్లీపుత్ర నుంచి ఆ పార్టీకి చెందిన స్ట్రాంగ్ లీడర్ రిట్లాల్ యాదవ్ టికెట్ ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటే బీజేపీ నేత, డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి మాట్లాడుతూ.. కూతురిని సార్వత్రిక ఎన్నికల్లో దింపేందుకు ఆమె నుంచి కిడ్నీ లాక్కున్నారు అని లాలూపై విమర్శలు గుప్పించారు.
బీహార్ రాష్ట్రంలో కాంగ్రెస్-ఆర్జేడీ-వామపక్షాలు ఉమ్మడిగా పోటీ చేస్తు్న్నాయి. ఈ పార్టీల మధ్య సీట్ల పంపిణీ మొదలైంది. అంతకుముందు ఈ కూటమిలో సీఎం నితీష్ కుమార్ పార్టీ జేడీయూ ఉన్నప్పటికీ, ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరోసారి ఆయన బీజేపీతో జతకట్టారు. ఇండియా కూటమికి గుడ్బై చెప్పి ఎన్డీయే కూటమిలో చేరారు. బీహార్లో ప్రస్తుతం జేడీయూ-బీజేపీ కూటమి అధికారంలో ఉంది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!