Kolkata Doctor Case: “ఎందుకీ ద్వంద్వ వైఖరి”.. సీఎం మమతా బెనర్జీపై ట్రైనీ డాక్టర్ తండ్రి ఆగ్రహం..
- ఆమె నిరసన తెలుపుతూ.. ఇతరుల్ని అణిచివేస్తోంది..
- సీఎం మమతా బెనర్జీపై డాక్టర్ తండ్రి ఆగ్రహం..
- ప్రభుత్వ పథకాలు కాదు భద్రత గురించి ఆలోచించాలన్న తల్లి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Doctor Case: కోల్కతా డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యాయం చేయాల్సిన ఆమెనే, న్యాయం కోసం రోడెక్కి ర్యాలీ చేయడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో ప్రభుత్వం, పోలీసుల నిర్లక్ష్యాన్ని కలకత్తా హైకోర్టు తూర్పారపడుతోంది. ఈ కేసుని సీబీఐకి అప్పగించింది.
ఇదిలా ఉంటే, సీఎం మమతా బెనర్జీపై వైద్యురాలి తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కోల్కతాలో మీడియాతో మాట్లాడిన ఆయన..‘‘ముఖ్యమంత్రి నా కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వీధుల్లో తిరుగుతూ సుదీర్ఘంగా మాట్లాడుతున్నారని, అదే సమయంలో, ఆమె ప్రజల ఆగ్రహాన్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తుందని, ఆమె ఎందుకు ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తోంది? ఆమె ప్రజలకు భయపడిందా? మా ప్రశ్నలకు సమాధానం కావాలి..’’ అని అన్నారు.
Also Read
- NALSAR: "CJI సూర్యకాంత్ చేతుల మీదుగా డిగ్రీలు తీసుకోం".. నల్సార్ యూనివర్సిటీ వివాదం..
- Plane Crash: అజిత్ పవార్ చనిపోయిన అదే చోట.. కుప్పకూలిన మరో విమానం..
- Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
- Kiren Rijiju-Rahul Gandhi: ‘మీరు ప్రయాగ్రాజ్ బదులు రాంచీకి వెళ్లాల్సింది’.. రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్
Read Also: Accident: ఘోర ప్రమాదం.. రక్షాబంధన్ వేడుకలకు వెళ్తున్న కూలీల ట్రక్కును ఢీకొన్న బస్సు..10 మంది మృతి
ఆగస్టు 09న ఆమె శరీరంపై అనేక గాయాలతో తన కుమార్తె చనిపోయిందని, తన కుమార్తె మరణంపై రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని బెంగాల్ ప్రభుత్వం అడ్డుకుందని చెప్పారు. స్వేచ్ఛగా నిరసనలు చేస్తున్న వారి గొంతులను ముఖ్యమంత్రి అడ్డుకుంటున్నారని, ఆమె స్వయంగా రోడ్లపైకి వస్తే, ఇతరుల నిరసనలు జరగకుండా చూసేందుకు ఆమె ఏకకాలంలో ఏర్పాట్లు చేస్తోందని మండిపడ్డారు.
బాధితురాలి తల్లి మాట్లాడుతూ.. సీఎం మమతా బెనర్జీ ముఖ్యంగా కన్యాశ్రీ, లక్ష్మీ భండార్ వంటి ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందుతున్న వారిని చేరిదీసిందని, అటువంటి ప్రయోజనాలను అంగీకరించే ముందు వారు తమ భద్రత గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని హెచ్చరించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ యేశారు. అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందే ఆర్థిక సాయాన్ని అంగీకరిస్తామని చెప్పారు. కోల్కతా పోలీసులు ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సమీపంలో నిషేధాజ్ఞలు విధించిన కొన్ని గంటల తర్వాత ఈ వ్యాఖ్యలు వచ్చాయి, ఐదుగురు కంటే ఎక్కువ మంది వ్యక్తులు సమావేశాలు మరియు సమావేశాలను నిషేధించారు.
తాజావార్తలు
-
Raaka : ‘రాకా’ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన అల్లు అర్జున్
-
CM Chandrababu: గిరిజన ఉత్పత్తుల స్టాళ్ల సందర్శన.. బ్రాండింగ్పై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..
-
Allu Arjun : నా కల్లో కూడా అనుకోలేదు.. AAA వైజాగ్ ఓపెనింగ్ లో అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్
-
NALSAR: “CJI సూర్యకాంత్ చేతుల మీదుగా డిగ్రీలు తీసుకోం”.. నల్సార్ యూనివర్సిటీ వివాదం..
-
Plane Crash: అజిత్ పవార్ చనిపోయిన అదే చోట.. కుప్పకూలిన మరో విమానం..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!