Kerala: బాత్రూంలో బిడ్డకు జన్మనిచ్చిన యువతి.. కొచ్చిలో మరో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala: రెండు రోజుల క్రితం కొచ్చిలో 23 ఏళ్ల యువతి ఓ బిడ్డకు బాత్రూంలో జన్మనిచ్చి, ఈ విషయం తల్లిదండ్రులకు తెలుస్తుందనే భయంతో నవజాత శిశును 5వ అంతస్తు నుంచి రోడ్డుపై విసిరేసింది. ఈ ఘటనలో శిశువు మరణించింది. శిశువును చుట్టిన కవర్పై ఉన్న బార్కోడ్ ఆధారంగా పోలీసులు నిందితురాలైన తల్లిని గుర్తించారు. ఈ ఘటన సంచలనంగా మారింది. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే, తమ కుమార్తె గర్భవతి అని తల్లిదండ్రులకు కూడా తెలియకపోవడం గమనార్హం. పుట్టిన బిడ్డ ఏడవడంతో విషయం ఎక్కడ బయపడుతుందనే భయంతో నిందితురాలు బిడ్డ గొంతు నులిమి, రోడ్డుపై విసిరేసింది.
Read Also: Devendra Fadnavis: కసబ్ గురించి కాంగ్రెస్ ఆందోళన.. 26/11 దాడులపై రాజకీయం..
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
ఈ ఘటన మరవక ముందే ఆదివారం కొచ్చిలోనే మరో ఘటన చోటు చేసుకుంది. 22 ఏళ్ల మహిళ హాస్టర్ వాష్రూములో బిడ్డను ప్రసవించింది. ఓ కంపెనీలో పనిచేస్తు్న్న కొల్లాంకు చెందిన మహిళ ఓ ప్రైవేట్ హాస్టల్ బాత్రూంలో బిడ్డను ప్రసవించింది. అయితే ఆమె గర్భవతి అనే విషయం హాస్టల్ మేట్స్కి తెలియదు. చాలాసేపు బాత్ రూపంలోనే లాక్ చేసుకుని ఉండటంతో అనుమానించిన హాస్టల్ మేట్స్ బలవంతంగా డోర్ తెరవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హాస్టర్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. తల్లి, బిడ్డను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరిద్దరి క్షేమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు విషయం తెలియజేశామని, ఆమె సన్నిహితులు కూడా ఆస్పత్రికి చేరారని వారు తెలిపారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?