Onion and Garlic: భారత్ లో పూర్తిగా ఉల్లి, వెల్లుల్లిని నిషేదించిన ప్లేస్ ఎక్కడో మీకు తెలుసా..
- జమ్మూ కాశ్మీర్లోని కాట్రా పట్టణంలో ఉల్లి, వెల్లుల్లి నిషేదం
- మాతా వైష్ణో దేవి తీర్థయాత్ర ఇక్కడి నుంచే ప్రారంభం
- అమ్మవారి పవిత్రనతను కాపాడేందుకే ఈ నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. నిత్యం వంటల్లో ఉల్లి, వెల్లుల్లి ఉపయోగించడం సహాజం. శాఖాహారులు, మరికొందరు మాంసాహారులు, కానీ ప్రతి భారతీయ వంటగదిలో ఒక సాధారణ పదార్ధం ఉల్లిపాయ. అవును, మీరు దాదాపు ప్రతి భారతీయ వంటింట్లో తప్పనిసరిగా ఉల్లిపాయలను చూస్తారు. కొందరు పప్పులో, ఎక్కువ మంది కూరగాయల రుచిని పెంచడానికి ఉల్లిపాయలను ఉపయోగిస్తారు… ఉల్లిపాయలు లేకుండా ఆహారం అసంపూర్ణంగా అనిపిస్తుంది. . అయితే అలాంటి ఉల్లినే భారతదేశంలోని ఓ ప్రాంతంలో బ్యాన్ చేశారన్న విషయం మీకు తెలుసా.
Read Also: Youth Arrested: చోరీలు చేస్తూ తెలంగాణలో పట్టుబడ్డ ఎపీకీ చెందిన యువకుడు
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
జమ్మూ కాశ్మీర్లోని కాట్రా పట్టణంలో ఉల్లిపాయలను పూర్తిగా నిషేధించారు. ? కాట్రా పట్టణం మతపరంగా చాలా ముఖ్యమైనది. మాతా వైష్ణో దేవి తీర్థయాత్ర ఇక్కడ నుండి ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ పట్టణాన్ని సందర్శిస్తారు. అయితే అమ్మవారి పవిత్రతనను కాపాడేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. మతపరమైన వాతావరణం, పవిత్రతను కాపాడుకోవడానికి, ఇక్కడి పరిపాలనా యంత్రాంగం ఉల్లిపాయలు, వెల్లుల్లిపై పూర్తి నిషేధం విధించింది.
Read Also: Groom Missing: రెండు రోజుల్లో పెళ్లి.. కనిపించకుండా పోయిన వరుడు.. అసలేమైందంటే..
కాట్రా నగరంలోని ఏహోటల్ లేదా రెస్టారెంట్లో కూడా ఉల్లిపాయ లేదా వెల్లుల్లితో చేసిన వంటకాలు మీకు దొరకవు. ఒక వేళ మీరు అడిగితే.. మిమ్మల్ని చీడ పురుగును చూసినట్లు చూస్తారు. అయితే ఇక్కడ దొరికే ఆహారం మాత్రం చాలా బాగుంటుందని భక్తులు చెబుతున్నారు. ఈ సంప్రదాయం కొనసాగించడం కోసం ఇండ్లలో కూడా ఉల్లి, వెల్లుల్లిని నిషేధించినట్టు స్థానికులు వెల్లడించారు. మాతా వైష్ణో దేవి పవిత్రతను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇక్కడి దుకాణదారులు తెలిపారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!