Onion and Garlic: భారత్ లో పూర్తిగా ఉల్లి, వెల్లుల్లిని నిషేదించిన ప్లేస్ ఎక్కడో మీకు తెలుసా..
- జమ్మూ కాశ్మీర్లోని కాట్రా పట్టణంలో ఉల్లి, వెల్లుల్లి నిషేదం
- మాతా వైష్ణో దేవి తీర్థయాత్ర ఇక్కడి నుంచే ప్రారంభం
- అమ్మవారి పవిత్రనతను కాపాడేందుకే ఈ నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. నిత్యం వంటల్లో ఉల్లి, వెల్లుల్లి ఉపయోగించడం సహాజం. శాఖాహారులు, మరికొందరు మాంసాహారులు, కానీ ప్రతి భారతీయ వంటగదిలో ఒక సాధారణ పదార్ధం ఉల్లిపాయ. అవును, మీరు దాదాపు ప్రతి భారతీయ వంటింట్లో తప్పనిసరిగా ఉల్లిపాయలను చూస్తారు. కొందరు పప్పులో, ఎక్కువ మంది కూరగాయల రుచిని పెంచడానికి ఉల్లిపాయలను ఉపయోగిస్తారు… ఉల్లిపాయలు లేకుండా ఆహారం అసంపూర్ణంగా అనిపిస్తుంది. . అయితే అలాంటి ఉల్లినే భారతదేశంలోని ఓ ప్రాంతంలో బ్యాన్ చేశారన్న విషయం మీకు తెలుసా.
Read Also: Youth Arrested: చోరీలు చేస్తూ తెలంగాణలో పట్టుబడ్డ ఎపీకీ చెందిన యువకుడు
Also Read
- పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
- POK Protest: పీఓకేలో రక్తపాతం.. పాకిస్తాన్ దుర్మార్గాలపై భారత్ ఆగ్రహం..
- India: చరిత్రలో తొలిసారి, 12 అణు వార్హెడ్లను మోహరించిన భారత్..
- Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
జమ్మూ కాశ్మీర్లోని కాట్రా పట్టణంలో ఉల్లిపాయలను పూర్తిగా నిషేధించారు. ? కాట్రా పట్టణం మతపరంగా చాలా ముఖ్యమైనది. మాతా వైష్ణో దేవి తీర్థయాత్ర ఇక్కడ నుండి ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ పట్టణాన్ని సందర్శిస్తారు. అయితే అమ్మవారి పవిత్రతనను కాపాడేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. మతపరమైన వాతావరణం, పవిత్రతను కాపాడుకోవడానికి, ఇక్కడి పరిపాలనా యంత్రాంగం ఉల్లిపాయలు, వెల్లుల్లిపై పూర్తి నిషేధం విధించింది.
Read Also: Groom Missing: రెండు రోజుల్లో పెళ్లి.. కనిపించకుండా పోయిన వరుడు.. అసలేమైందంటే..
కాట్రా నగరంలోని ఏహోటల్ లేదా రెస్టారెంట్లో కూడా ఉల్లిపాయ లేదా వెల్లుల్లితో చేసిన వంటకాలు మీకు దొరకవు. ఒక వేళ మీరు అడిగితే.. మిమ్మల్ని చీడ పురుగును చూసినట్లు చూస్తారు. అయితే ఇక్కడ దొరికే ఆహారం మాత్రం చాలా బాగుంటుందని భక్తులు చెబుతున్నారు. ఈ సంప్రదాయం కొనసాగించడం కోసం ఇండ్లలో కూడా ఉల్లి, వెల్లుల్లిని నిషేధించినట్టు స్థానికులు వెల్లడించారు. మాతా వైష్ణో దేవి పవిత్రతను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇక్కడి దుకాణదారులు తెలిపారు.
తాజావార్తలు
-
పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
-
AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
-
Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!