టమోటా రైతులు రోజూ రోజుకు పెరుగుతున్నాయి.. సామాన్యులకు జేబులకు చిల్లు పడుతుంటే, పండించిన రైతులకు మాత్రం జేబులు నిండడం మాత్రమే కాదు కోటేశ్వరులను చేసింది..పంట నష్టం,గిట్టుబాటు ధరల కారణంగా సంవత్సరాల తరబడి కష్టాలు అనుభవించిన రైతులు ఈ సంవత్సరం నమ్రత పండు కారణంగా కోటీశ్వరులుగా మారారు..ఈ సీజన్లో మాండ్య, కోలారు, చిక్కబళ్లాపూర్ జిల్లాలకు చెందిన కనీసం 15 మంది రైతులు కోటీశ్వరులుగా మారారని ఆసియాలోనే రెండో అతిపెద్ద టమాటా మార్కెట్ కోలార్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ…