Jharkhand: దళిత కుటుంబాలను తరిమికొట్టిన ముస్లిం మూక.. నివేదిక కోరిన గవర్నర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Muslim mob drives Dalit families out of village in Jharkhand: జార్ఖండ్ లో దారుణం జరిగింది. ఎన్నో ఏళ్లుగా గ్రామంలో నివసిస్తున్న దళిత కుటుంబాలు తరిమికొట్టారు కొంతమందితో కూడిన ముస్లిం గుంపు. 50 దళిత కుటుంబాలు బలవంతంగా ఊరును ఖాళీచేసి ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. జార్ఖండ్ పాలము జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసును విచారిస్తున్నారు పోలీసులు. గవర్నర్ రమేష్ బైస్ కూడా ఈ ఘటనపై స్పందించారు. ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై నివేదిక సమర్పించాలని గవర్నర్ కార్యాలయం పోలీసులను ఆదేశించింది.
ప్రస్తుతం ఈ సమాచారం అందుకున్న మేదీనీనగర్ ఎస్డీఓ, ఇతర పోలీసు అధికారులు మరుమటు గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న 12 మంది వ్యక్తులతో పాటు 150 మందిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు మంగళవారం పోలీసులు వెళ్లడించారు. నింితులను వెంటనే పట్టుకోవాలని పాలము డిప్యూటీ కమిషనర్ పోలీసులను ఆదేశించారు. ఇదే గ్రామంలో 50 కుటుంబాలకు ప్రాధాన్యత క్రమంలో పునరావాసం కల్పిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాధితు కుటుంబాలన్నీ ‘ముషార్’ కులానికి చెందిన వారు. దాదాపుగా నాలుగు దశాబ్ధాల నుంచి గ్రామంలో నివసిస్తున్న దళితులు ప్రస్తుతం గ్రామాన్ని ఖాళీ చేశారు.
Also Read
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Sonam Wangchuk: "నేపాల్లో జరిగినట్లే భారత్లో కూడా".. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్చుక్ హెచ్చరిక
Read Also: CM KCR Bihar Tour: బీహార్ సీఎంతో కలిసి చెక్కులు పంపిణీ చేసిన సీఎం కేసీఆర్
గత దశాబ్ధకాలం నుంచి మేమంత కలిసి నివసిస్తున్నామని.. అయితే మరుమటు గ్రామంలో చాలా మంది ప్రజలు సోమవారం మమ్మల్ని బలవంతంగా ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశించారని.. మా వస్తువులను వాహనాల్లో ఎక్కించుకుని సమీపంలోని అడవిలో పారేశారని బాధితుల్లో ఒకరైన జితేంద్ర ముషార్ తెలిపారు. పోలీసులను ఆశ్రయిస్తే తమపై కూడా దాడి చేశారని.. ఆరోపించారు. ప్రస్తుతం ఈ ఘటనలో సంబంధం ఉన్న నిందితులను పట్టుకునేందుకు పోలీసులు వేట సాగిస్తున్నారు. బాధ్యలను విడిచిపెట్టబోం అని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చారు పోలీసులు
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?