Jharkhand: దళిత కుటుంబాలను తరిమికొట్టిన ముస్లిం మూక.. నివేదిక కోరిన గవర్నర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Muslim mob drives Dalit families out of village in Jharkhand: జార్ఖండ్ లో దారుణం జరిగింది. ఎన్నో ఏళ్లుగా గ్రామంలో నివసిస్తున్న దళిత కుటుంబాలు తరిమికొట్టారు కొంతమందితో కూడిన ముస్లిం గుంపు. 50 దళిత కుటుంబాలు బలవంతంగా ఊరును ఖాళీచేసి ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. జార్ఖండ్ పాలము జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసును విచారిస్తున్నారు పోలీసులు. గవర్నర్ రమేష్ బైస్ కూడా ఈ ఘటనపై స్పందించారు. ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై నివేదిక సమర్పించాలని గవర్నర్ కార్యాలయం పోలీసులను ఆదేశించింది.
ప్రస్తుతం ఈ సమాచారం అందుకున్న మేదీనీనగర్ ఎస్డీఓ, ఇతర పోలీసు అధికారులు మరుమటు గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న 12 మంది వ్యక్తులతో పాటు 150 మందిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు మంగళవారం పోలీసులు వెళ్లడించారు. నింితులను వెంటనే పట్టుకోవాలని పాలము డిప్యూటీ కమిషనర్ పోలీసులను ఆదేశించారు. ఇదే గ్రామంలో 50 కుటుంబాలకు ప్రాధాన్యత క్రమంలో పునరావాసం కల్పిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాధితు కుటుంబాలన్నీ ‘ముషార్’ కులానికి చెందిన వారు. దాదాపుగా నాలుగు దశాబ్ధాల నుంచి గ్రామంలో నివసిస్తున్న దళితులు ప్రస్తుతం గ్రామాన్ని ఖాళీ చేశారు.
Also Read
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
- Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
Read Also: CM KCR Bihar Tour: బీహార్ సీఎంతో కలిసి చెక్కులు పంపిణీ చేసిన సీఎం కేసీఆర్
గత దశాబ్ధకాలం నుంచి మేమంత కలిసి నివసిస్తున్నామని.. అయితే మరుమటు గ్రామంలో చాలా మంది ప్రజలు సోమవారం మమ్మల్ని బలవంతంగా ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశించారని.. మా వస్తువులను వాహనాల్లో ఎక్కించుకుని సమీపంలోని అడవిలో పారేశారని బాధితుల్లో ఒకరైన జితేంద్ర ముషార్ తెలిపారు. పోలీసులను ఆశ్రయిస్తే తమపై కూడా దాడి చేశారని.. ఆరోపించారు. ప్రస్తుతం ఈ ఘటనలో సంబంధం ఉన్న నిందితులను పట్టుకునేందుకు పోలీసులు వేట సాగిస్తున్నారు. బాధ్యలను విడిచిపెట్టబోం అని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చారు పోలీసులు
తాజావార్తలు
-
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
-
AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
-
Pawan Kalyan : ఓజీ 2 ఈజ్ ఆన్.. పవన్ ఫ్యాన్ కి పండుగ లాంటి న్యూస్
-
Riyan Parag: గాయంతో పోరాటం.. కన్నీళ్లు దాచుకుంటూ సర్జరీ బెడ్పై నుంచి రియాన్ పరాగ్ ఎమోషనల్ వర్డ్స్..
-
Vishal: ఒళ్లు గగుర్పొడిచేలా విశాల్ ‘మకుటం’ టీజర్
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!