physically assaults young woman in Jharkhand: జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. భర్త కళ్లముందే భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నిందితులు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని పాలము జిల్లాలో జరిగింది. అత్తామామలతో గొడవ పెట్టుకుని.. తల్లిదండ్రుల ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Muslim mob drives Dalit families out of village in Jharkhand: జార్ఖండ్ లో దారుణం జరిగింది. ఎన్నో ఏళ్లుగా గ్రామంలో నివసిస్తున్న దళిత కుటుంబాలు తరిమికొట్టారు కొంతమందితో కూడిన ముస్లిం గుంపు. 50 దళిత కుటుంబాలు బలవంతంగా ఊరును ఖాళీచేసి ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. జార్ఖండ్ పాలము జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసును విచారిస్తున్నారు పోలీసులు. గవర్నర్ రమేష్ బైస్ కూడా ఈ ఘటనపై స్పందించారు. ఈ ఘటనపై ఆందోళన…